ఎయిర్ పోర్ట్ లో జయమ్మ కుక్కపిల్లతో వీడియో వైరల్..?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్లాప్ లో ఉండే హీరోలకు లక్కీ గర్ల్ గా మారింది వరలక్ష్మి శరత్ కుమార్.ఇక ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా ఉంటుంది.ఈమె కు సంబంధించి కొన్ని ఫోటోలను నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.అయితే ఇప్పుడు రీసెంట్ గా తన పప్పీ తో కలిసి ఎయిర్పోర్టులో ఉన్నటువంటి ఒక వీడియోను పోస్ట్ చేయడం వల్ల అది బాగా వైరల్ గా మారుతుంది.

వరలక్ష్మి ఆ పప్పీ తో ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది
తన సొంత మనిషిలా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ మొట్టమొదటిసారిగా పెంపుడు కుక్క పప్పీ ని ఫ్లైట్లో తీసుకు వచ్చింది.ఇక ప్రస్తుతం ఈమె సందీప్ కిషన్ తో ఒక సినిమా షూటింగ్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఈమె ఎయిర్పోర్టులో తన పప్పీ తో కలసి ప్రేక్షకులను సందడి చేసింది.

తన బేబీ గుచ్చి వరలక్ష్మి మొదటిసారిగా ఫ్లైట్ ఎక్కడ అంటూ వివరణ ఇచ్చింది.ఇక అందుకు సంబంధించి ఒక వీడియో బాగా వైరల్ గా మారుతోంది.ఇక వరలక్ష్మీ విషయానికొస్తే ఈ ఏడాది క్రాక్ సినిమాతో మంచి ఊపందుకున్న తర్వాత, నాంది సినిమాతో కూడా బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ సినిమాతో పాటు మరికొన్ని పెద్ద సినిమాలో మెయిన్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం.https://www.instagram.com/reel/CS-2I4fpDhj/?utm_source=ig_embed&ig_rid=91bcd539-2dad-4545-8832-7a5446f239f5