ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్యాన్ ఇండియా మూవీల జోరు నడుస్తోంది. ఇదే బాటలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా విభిన్న కథలతో రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన క్లాస్ డైరెక్టర్ అయిన శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ మూవీకి ఇద్దరు జాతీయ అవార్డులు తీసుకున్న నటులు వర్క్ చేస్తుండడం విశేషం.
ఇక నిన్న దివంగత సునీత జయంతి సందర్భంగా ఈ మూవీ లాంచ్ను ప్రకటించారు. ఈ మూవీని తెలుగు, తమిళ్, హిందీలో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాకు చేయడం పట్ల తాను ఎంతో ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నట్టు హీరో ధనుష్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించార. దీంతో ఈ ట్వీట్కాస్తా విపరీంగా వైరల్ అవుతోంది. తాను డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పాటు నారాయణ దాస్ అలాగే కె. నారంగ్-పుస్కర్ రామ్మోహన్ లతో చేయడం సంతోషంగా ఉందన్నారు.
Truly excited and charged.
A star who enjoys his peformance, finds purpose in his performance – Dhanush. @dhanushkraja, Let’s do it once more.@SVCLLP, Happy to continue the association with Narayan Das K. Narang Gaaru n Puskur Ram Mohan Rao Gaaru. pic.twitter.com/0WYw8bfHOu— Sekhar Kammula (@sekharkammula) June 18, 2021