రంగంలోకి దిగిన వైవీ… ఆశలు వదిలేసుకున్న టీడీపీ….!

వైవీ సుబ్బారెడ్డి…. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గర బంధువుగా గుర్తింపు తెచ్చుకున్న వైవీ సుబ్బారెడ్డి… పార్టీలో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. పార్టీలో నేతల మధ్య విబేధాలు తలెత్తినప్పుడు స్వయంగా రంగంలోకి దిగిన వైవీ… వాటిని సరిదిద్దడంలో సిద్ధహస్తునిగా పేరు తెచ్చుకున్నారు. కీలకమైన ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలను సీఎం జగన్… వైవీకి అప్పగించారంటే తెలుస్తుంది.. ఆయన ఎంత కీలకమనే మాట. వైసీపీలో ట్రబుల్ […]

ఒంగోలు ఎంపీ అభ్యర్థులు ఎవరూ….?

ఒంగోలు పార్లమెంట్ స్థానం తొలినుంచి రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే మారింది. ఒంగోలు పార్లమెంట్ అంటే టీడీపీకి ఎప్పుడూ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కేవలం ఒకటి రెండు సార్లు తప్ప… ఒంగోలులో టీడీపీ గెలిచిందే లేదు. అక్కడ ఎప్పుడూ కాంగ్రెస్ జెండా… ఇప్పుడు వైసీపీ జెండా ఎగురుతోంది. దీంతో ఈసారి ఎలాగైనా సరే ఒంగోలులో గెలవాలని చంద్రబాబు భావిస్తుంటే… సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ భావిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఒంగోలు […]

టీటీడీ ఛైర్మన్‌గా కొత్త పేరు.. మార్పు నిజమేనా….!

తిరుమల తిరుపతి దేవస్థానం…. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. నిత్యం లక్షలాది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. కోట్ల రూపాయల ఆదాయం, వేల కోట్ల ఆస్తులు.. ఎన్నో ధార్మిక సంస్థలను చేయుత అందిస్తూ… లక్షల మందికి ఉచితంగా ఎన్నో సేవలు అందిస్తున్న సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ ధార్మకి సంస్థకు ఛైర్మన్, బోర్డు మెంబర్ పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. దీనిపై ఇప్పుడు రాజకీయ […]