పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు తెలంగాణ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. అసలు ఇంతకీ ఏమైందంటే.. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో `భీమ్లా నాయక్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక నిన్న పవన్ బర్త్డే సందర్భంగా భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేయగా.. ఆ […]
Tag: Thaman S
విజిల్స్ వేయిస్తున్న `భీమ్లా నాయక్` ఫస్ట్ సింగిల్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాన్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ రోజు పవన్ బర్త్డే సందర్భంగా.. భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. `సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రంనీళ్ల గుట్టాకాడ.. అలుగూ వాగు […]
బ్లాస్ట్ అయిన `సర్కారువారి పాట బ్లాస్టర్`..ఇదీ లెక్కంటే!!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నారు. ఇక నిన్న మహేష్ బర్త్డే సందర్భంగా సర్కారువారి పాట బ్లాస్టర్ పేరుతో టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే అందరూ […]
SSMB 28 మూవీ క్యాస్టింగ్ అనౌన్స్మెంట్..మరోసారి మహేష్తో బుట్టబొమ్మ!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో మహేష్ తన 28 చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ప్రకటించాడు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నేడు మహేష్ బర్త్డే సందర్భంగా.. ఈ సినిమా […]
`సర్కారు వారి పాట బ్లాస్టర్ `..మహేష్ అదరగొట్టేశాడంతే!
సూపర్ స్టార్ మహేష్ బాబు, పరుశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నారు. అయితే ఈ రోజు మహేష్ బర్త్డే సందర్భంగా ఉదయం 9 గంటల తొమ్మిది నిమిషాలకు `సర్కారు వారి పాట బ్లాస్టర్` పేరుతో టీజర్ ను విడుదల […]
బాలయ్య పవర్ఫుల్ ప్రాజెక్ట్పై మైత్రీ అప్డేట్ అదిరింది!
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి ప్రాజెక్ట్ను క్రాక్తో హిట్ అందుకున్న గోపీచంద్ మాలినేనితో చేయబోతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందరూ అందరూ భావించినట్టుగా ఈ పవర్ఫుల్ ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ వారు కన్ఫార్మ్ చేశారు. నేడు బాలయ్య బర్త్డే సందర్భంగా.. ఈ ప్రాజెక్ట్ వివరాలను కూడా తెలియజేస్తూ..ఇంట్రో వీడియోను విడుదల చేశారు. ఈ ఇంట్రోలో సింహం వేటాడేందుకు సిద్ధమవుతోందని చూపిస్తూ […]