సీనియర్ రాజకీయ నాయకుడు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ కన్నుమూత..!

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌(82) కొద్దిసేపటి క్రితమే ఆయన కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషయం ఉంచటంతో ఈరోజు ఉదయం గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన జాయిన్ చేయగా అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణించారన్న విషయాన్ని ఆయన కుమారుడు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. ఆరోగ్య సమస్యల వల్ల ఆగస్టు 22 నుంచి […]

ఎస్పీ ఫ్యామిలీ డ్రామాలో మ‌రో ట్విస్ట్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతున్నాయి. ఒక్క‌సారిగా యూపీలో బీజేపీ జెండా రెప‌రెప‌లాడిన ద‌గ్గ‌ర నుంచి..ఎన్నో ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు జరుగుతున్నాయి. యూపీ ముఖ్య‌మంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్ర‌మాణ స్వీకారం రోజున‌.. బ‌ద్ధ శ‌త్రువులైన ఎస్పీ అధినేత ములాయంసింగ్‌, ప్ర‌ధాని మోదీ చాలాసేపు మాట్లాడుకోవ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇది జరిగిన కొద్దిరోజుల‌కే ములాయం చిన్న కొడుకు, కోడ‌లు పార్టీని వీడ‌తార‌నే ప్ర‌చారం అక్క‌డి మీడియాలో జోరందుకుంటోంది. వీరు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌ని, ఈ మేర‌కు బీజేపీ […]

ములాయం – అఖిలేష్ మ‌ధ్య వియ్యంకుడి రాజీ

ఎన్నిక‌లు ముంచుకొచ్చిన వేళ‌.. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని అధికార పార్టీ ఎస్పీలో నెల‌కొన్న ముస‌లానికి పార్టీ చీఫ్ ములాయం సింగ్ ఉర‌ఫ్ నేతాజీ ముగింపు ప‌ల‌కాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలిసింది. త‌న పెద్ద కొడుకు.. యూపీ సీఎం అఖిలేష్‌ను మొండివాడిగా పేర్కొంటూ.. తాను ఓ ప‌రిష్కారానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి గ‌డిచిన ఆరు నెలలుగా ఎస్పీ అధికార పార్టీలో పెద్ద ఎత్తున ఆధిప‌త్య పోరు పెరిగింది. మంత్రిగా ఉన్న సొంత బాబాయి శివ‌పాల్ యాద‌వ్‌ను తొల‌గిస్తూ.. అఖిలేష్‌ తీసుకున్న‌ నిర్ణ‌యం […]

యూపీలో తండ్రి, కొడుకులు విడిగా పోటీ చేస్తే…రిజల్ట్ ఇదే

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ చీఫ్ నసీమ్ జైదీ షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం యూపీ – ఉత్త‌రాఖండ్ – గోవా -మ‌ణిపూర్‌- పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నా ఇప్పుడు అంద‌రి దృష్టి దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌పైనే ఉంది. ఎన్నిక‌ల వేళ యూపీలో రాజ‌కీయ ప‌రిణామాలు స‌డెన్‌గా మారిపోయాయి. సీఎం అఖిలేశ్‌, ఎస్పీ అధ్య‌క్షుడు అఖిలేశ్ తండ్రి ములాయం మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వార్ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఎస్పీ […]

మోడీకి ముస‌ళ్ల పండ‌గ‌కు స్కెచ్ రెడీ

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీ పీఎం అయిన‌ప్ప‌టి నుంచి ప్రాంతీయ పార్టీల విష‌యంలో నిర్దాక్షిణ్యంగా అణిచివేత ధోర‌ణితో వెళుతున్నార‌న్న విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసే ఉద్దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల అణిచివేత విష‌యంలో మాత్రం రాజీప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే మోడీకి అటు ఢిల్లీ, ఇటు బీహార్‌, త‌మిళ‌నాడు, బెంగాల్ ఎన్నిక‌ల్లో చావుదెబ్బ త‌గిలింది. మోడీ ప్రాంతీయ పార్టీల‌ను అణిచివేసి బీజేపీని ఎంత బ‌లోపేతం చేయాల‌ని ప్లాన్లు వేస్తున్నా…చాలా రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ప్రాంతీయ పార్టీల‌కే […]