రాప్తాడులో టీడీపీకి జోష్..లోకేష్‌తో ప్లస్ ఉందా?

యువగళం పేరిట లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగిసిన లోకేష్ పాదయాత్ర..అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది. అయితే లోకేష్ పాదయాత్రకు మొదట్లో పెద్ద ఎత్తున ప్రజా స్పందన ఏమి రాలేదు. కానీ నిదానంగా ఆయన ప్రజలతో కలిసే విధానం గాని, యువతని ఆకర్షించే విధంగాని..అన్నీ టి‌డి‌పికి కలిసొస్తున్నాయి. ప్రజలని కలుస్తూ వారి సమస్యలని తెలుసుకుంటూ లోకేష్ ముందుకెళుతున్నారు. అలాగే యువతతో ఎక్కువ ఇంటారక్ట్ అవ్వడం పెద్ద ప్లస్. ఇలా లోకేష్ పాదయాత్రతో టి‌డి‌పికి […]

రాప్తాడు రగడ..పరిటాల ఫ్యామిలీ తగ్గలేదు..!

గత కొన్ని రోజులుగా రాప్తాడు రాజకీయం బాగా హీటెక్కిన విషయం తెలిసిందే..గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన జాకీ సంస్థ..వైసీపీ నేతల బెదిరింపులతో..ఇప్పుడు తెలంగాణకు తరలివెళ్లిపోయిందని ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీని గురించి పరిటాల ఫ్యామిలీ..ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని గట్టిగానే టార్గెట్ చేసింది. అటు పత్రికల్లో కూడా వైసీపీ నేతల బెదిరింపుల వల్ల జాకీ సంస్థ తరలివెళ్లిపోయిందని కథనాలు వచ్చాయి. ఇదే క్రమంలో ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి..చంద్రబాబు, లోకేష్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. […]

2024లో తేల్చుకుందాం..ప్రకాష్‌కు సునీతమ్మ చెక్.!

మరోసారి రాప్తాడు రాజకీయం రాష్ట్ర స్థాయిలో హైలైట్ అవుతుంది..గత టీడీపీ హయాంలో అక్కడకు వచ్చిన జాకీ పరిశ్రమని..కమీషన్లు అడిగి వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఆయన అనుచరులు భయపెట్టి పక్క రాష్ట్రానికి వెళ్లిపోయేలా చేశారని చేసి మాజీ మంత్రి సునీతమ్మ, శ్రీరామ్‌లు ఆరోపించారు. భూములని కొల్లగొట్టడానికే సునీతమ్మ జాకీ సంస్థ పేరుతో డ్రామాలు ఆడారని ప్రకాష్ కౌంటర్ ఇచ్చారు. ఈ విమర్శలు తర్వాత ఈనాడు పత్రికలో జాకీ పరిశ్రమ తరలిపోవడంపై మొదట పేజీలో కథనం వచ్చింది. టీడీపీ […]