అప్పుడు అనసూయ.. ఇప్పుడు శ్యామల.. స్టేజ్ మీదనే పరువు పాయే..!!

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీలు నోటికి ఎంత మాట వస్తే అంత మాటను ఓపెన్ గానే అనేస్తున్నారు. ఒకప్పుడు ఒక తప్పుడు మాట అనే ముందు కానీ మనం మాట్లాడే మాట ఎదుటివారిని బాధిస్తుందేమో అని కానీ ఆలోచించేవారు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీలు కూడా హాట్ టాపిక్ అయిన అంశాలను తీసుకొని టైం చూసి కొడుతున్నారు . అలాగే కప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసిన రాజా […]

ఆ న‌టుడితో ఓపెన్‌గా రెచ్చిపోయిన సురేఖ‌వాణి… నెటిజ‌న్లు ఆడేసుకుంటున్నారుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆమె ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి స్థానాన్ని దక్కించుకుంది. ఆమె అటు తల్లి క్యారెక్టర్ లోను… భార్య క్యారెక్టర్ల‌లో న‌టిస్తూ… చూడ‌డానికి పదహారేళ్ల అమ్మాయిలా కనిపిస్తుంటుంది. ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్నా… సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. సురేఖ వాణి కూతురు సుప్రీత‌తో కలిసి చేసే ర‌చ్చ‌ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. […]

అమెజాన్ ప్రైమ్ లో విశేషాధారణ దక్కించుకుంటున్న ‘ముగ్గురు మొనగాళ్ళు’

శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధానపాత్రల్లో రూపుదిద్దుకొన్న చిత్రం ముగ్గురు మొనగాళ్ళు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రైలర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా ఆగస్టు 6 న థియేటర్లలో విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవలే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటిటీలో విడుదల అయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది. అంగవైకల్యం ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుని ఎలా బయట పడతారు […]

శ్రీ‌ముఖి `క్రేజీ అంకుల్స్`కు బిగ్ షాక్‌..రిలీజ్ ఆపాలంటూ డిమాండ్‌!

బుల్లితెర హాట్ యాంక‌ర్ శ్రీ‌ముఖి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `క్రేజీ అంకుల్స్‌`. మనో, రాజా రవీంద్ర, భరణి లు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. సత్తిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధ్య వయస్కులైన రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్.. ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న(రేపు) థియేటర్లలో విడుదల కాబోతోంది. […]