మోడి కేబినెట్లో జ‌నసేన మంత్రి ఎవ‌రు.. ప‌వ‌న్ లెక్కేంటి..?

త్వ‌ర‌లోనే కేంద్ర మంత్రి వ‌ర్గంలో మార్పులు, చేర్పులు ఉండ‌బోతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ జ‌న‌సేన‌కు ఓ కేంద్ర మంత్రి ప‌ద‌వి రాబోతోంద‌న్న ప్ర‌చారం అయితే గట్టిగా న‌డుస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే మోడీ, అమిత్ షాకు మంచి న‌మ్మ‌కం ఏర్ప‌డింది. జ‌న‌సేన కేంద్ర కేబినెట్లోకి వెళితే ఎవ‌రు జ‌న‌సేన నుంచి కేంద్ర మంత్రి అవుతారు.. ఆ అవ‌కాశం ఎవ‌రికి వ‌స్తుంది.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌దిలో ఎవ‌రు ఉన్నారు ? జ‌న‌సేన నుంచి రాజ్య‌స‌భ‌కు వెళ్లే అవ‌కాశం ఎవ‌రికి […]

నాడు వైఎస్ బాబును కొట్టిన దెబ్బే ఇప్పుడు జ‌గ‌న్‌కా…?

ఏపీ రాజ‌కీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు.. వ్యూహాలు , ప్ర‌తి వ్యూహాల‌తో రాజ‌కీయం ఎప్పుడూ హీటెక్కుతూనే వ‌స్తోంది. గ‌తంలో చంద్ర‌బాబు, వైఎస్సార్ మ‌ధ్య రాజ‌కీయ ప‌ర‌మైన పోటీ ఉన్న‌ప్పుడూ రాజ‌కీయం ఎలా ఉండేదో.. ఇప్పుడు చంద్ర‌బాబు వ‌ర్సెస్ జ‌గ‌న్ మ‌ధ్య కూడా అంతే హీట్‌గా న‌డుస్తోంది. 2009 ఎన్నిక‌ల్లో నాడు ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఏ అస్త్రం వాడి చంద్ర‌బాబును ఆ ఎన్నిక‌ల్లో దెబ్బ కొట్టారో ఇప్పుడు అదే అస్త్రం వాడి చంద్ర‌బాబు కూడా […]

జయలలితపై మోడీ ఇంట్రస్టింగ్ కామెంట్..!

తమిళ ప్రజల సంక్షేమం, వారి అభ్యున్నతి కోసం తమిళనాడు మాజీ సిఎం జయలలిత ఎంతగానో కష్టపడ్డారని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఆమె జయంతి సందర్భంగా మన్ కీ బాత్ లో ప్రధాని మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జయలలితను ఒక అసాధారణమైన పరిపాలకురాలుగా ప్రధాని మోడీ అభివర్ణించారు. ప్రజా సంక్షేమాన్ని, మహిళా సాధికారతను జయలలిత ఎంతో కీలకంగా భావించేవారని మోడీ […]

సోషియా ఖురేషి ఉగ్రవాది సోదరి.. మతం కూడా అదే.. బీజేపీ మినిస్టర్ సెన్సేషనల్ కామెంట్స్

ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడి మొత్తం ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఈ దాడిలో 26 మంది టూరిస్టులు మరణించారు. ముఖ్యంగా మతం అడిగిమరీ హిందువులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన అందరికీ నరకం చూపించారు. ఆ 26 మంది ఊహించని రీతిలో మృత్యువడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే.. పాహ‌ల్గాం లోయ‌ల్లో ఆనంద కేరింతలు కాస్త.. ఆర్తనాదాలుగా మారిపోయాయి. అక్కడ అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ […]

ఆపరేషన్ సింధూర్:పాకిస్తాన్ కు ఎంత నష్టమో తెలుసా 70 ఏళ్ల హిస్టరీలో ఇదే తొలిసారి..!

ప‌హ‌ల్గామ్ దాడి తర్వాత మోడీ ప్రభుత్వం ఆపరేషన్స్ సింధూర్‌ను ప్రవేశపెట్టి పాకిస్తాన్ పై దాడిలు చేసి ఏకంగా 100 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ ఆపరేషన్ సింధూర్‌ పేరుతో.. పాకిస్తాన్ పై ఎదురుదాడిలో సక్సెస్ అందుకుంది. ఆపరేషన్ సింధూర్‌ పాకిస్తాన్ పై ప్రయోగించిన నరేంద్ర మోడీ సర్కార్.. 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా పెట్టుకొని దాడి చేసి కుప్ప కూల్చేశాయి. అర్ధరాత్రి ఒంటిగంట 44 నిమిషాలకు సోషల్ మీడియాలో పోస్ట్ […]

హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!

కాశ్మీర్‌లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్‌ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణకు అంగీకరించింది. అలాగే.. భారత్ కూడా అమెరికా సూచన మేరకు కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్స్ మధ్య నేడు కీలక చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ ఇరుదేశాల డీజీఎంఏల మధ్య భేటీ […]

కాల్పులు ఆపమని మేమేం అడుక్కోలేదు.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సెన్సేషనల్ కామెంట్స్..

భారత్‌కు చెందిన పైలెట్ పాక్ క‌స్టడీలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైర‌ల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ జనరల్.. లెఫ్ట్నెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి రియాక్ట్ అయ్యాడు. మా అధీనంలో ఇండియన్ పైలెట్ ఎవరూ లేడని క్లారిటీ ఇచ్చారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఈ క్లారిటీ ఇచ్చిన షరీఫ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవన్నీ ఫేక్ వార్తలేనని క్లారిటీ ఇచ్చాడు. బలుచిస్తాన్‌లో […]

ఆపరేషన్ సింధూర్ లో ఇప్పటివరకు ఆమరులైన భారత సైనికులు వీళ్ళే..!

తాజాగా ఇండియన్ త్రివిధ దళాలు పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా పాకిస్తాన్‌కు ఇప్పటివరకు మనం చూపించింది కేవలం ట్రైలర్ అని.. మళ్ళీ తోక జాడిస్తే అసలు విశ్వరూపం చూపిస్తామంటూ క్లారిటీ ఇచ్చి.. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఆపరేషన్ సింధూర్‌ మొదలుపెట్టామని చెప్పుకొచ్చారు. భారత సైన్యం ఉగ్రస్థావరాలను గుర్తించి అంతం చేయడమే లక్ష్యంగా దీనిని చేపట్టామ‌ని.. 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తామని.. కొంతమంది ఉగ్రవాదులు అంతమయ్యారంటూ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్‌పై ప్రత్యేక మీడియా సమావేశాలను ఏర్పాటు చేసిన […]

రాత్రి కాశ్మీర్ పై పాక్ డ్రోన్స్ ఎటాక్.. కేంద్రం కీలక ప్రకటన..!

ఆపరేషన్ సింధుర్‌ తర్వాత.. ఇండియా, పాకిస్తాన్‌ల‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను ఆపాలని.. అమెరికా జోక్యం చేసుకొని మరి చ‌ర్చ‌లు జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. రెండు దేశాలు కూడా దీనిని ధ్రువీకరించాయి. అయితే.. కాల్పులు విరమణను ధ్రువీకరించిన కొంత సేపటికే.. పాక్ దానిని బ్రేక్ చేసి వక్ర బుద్ధి చూపించింది. శనివారం అర్ధరాత్రి జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్‌ల‌తో దాడికి దిగింది. దానికి దిటుగా భారత […]