మెగా బ్రదర్స్ పై మళ్లీ సెటైర్ వేసిన వర్మ..!!

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ జనసేన అధినేత నటుడు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే .ఇక మెగా బ్రదర్ నాగబాబుపై తాజాగా మళ్లీ సెటైర్లు వేసినట్లుగా తెలుస్తోంది.తన ట్విట్టర్ నుంచి ఒక వీడియోను కూడా విడుదల చేశారు రాంగోపాల్ వర్మ. ఆ వీడియోలో రాంగోపాల్ వర్మ కొణిదెల నాగబాబు గారు అంటూ ఆయన పైన మాటలతుటాలు కురిపించారు. ఆయన అన్నయ్య చిరంజీవి ,తమ్ముడు పవన్ కళ్యాణ్ కు నాగబాబు ప్రియమైన వ్యక్తి కావచ్చు కానీ తనకి […]

Pspk..అదరగొడుతున్న బాలయ్య అన్ స్టాపబుల్.. ప్రోమో..!!

నందమూరి బాలకృష్ణ హోస్టుగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న షోలలో అన్ స్టాపబుల్ షో ప్రస్తుతం రెండవ సీజన్ అందరిని ఆకట్టుకుంటోంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా ఒక ప్రోమో అని విడుదల చేయడం జరిగింది ఆహా టీమ్. ఫుల్ ఎపిసోడ్ని సంక్రాంతికి విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సంక్రాంతికి వీరసింహారెడ్డి టీం ఇంటర్వ్యూ రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. బాలయ్య విత్ పవన్ […]

పవన్ ‘వ్యూహం’..బాబుతోనే జగన్‌కు చెక్?

మొత్తానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుపై ఓ క్లారిటీ వచ్చింది. ఆ రెండు పార్టీలు కలిసే ముందుకెళ్లనున్నాయని ఇటీవల చంద్రబాబు-పవన్ భేటీతో కాస్త క్లారిటీ వచ్చింది. ఇక తాజాగా పవన్ మాటలతో మరింత క్లారిటీ వచ్చింది. తాజాగా శ్రీకాకుళంలో యువశక్తి పేరిట భారీ సభ ఏర్పాటు చేసిన పవన్..సభ వేదికగా యువతరానికి, సామాన్య ప్రజానీకానికి అండగా ఉంటానని చెబుతూనే..జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే విధంగా మాట్లాడారు. ఇక ఎప్పటిలాగానే తనపై విమర్శలు చేసే వైసీపీ నేతలని టార్గెట్ […]

బాబు-పవన్‌తో జగన్‌కు మేలు?నిజమెంత?

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే…టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారు. ఇక తాజా భేటీపై వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఓ వైపు వారు కలవడంపై విమర్శలు చేస్తూనే..మరో వైపు వారిద్దరు కలిసొస్తే జగన్‌కు మేలు అని, మళ్ళీ అధికారం తమదే అని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే చంద్రబాబు-పవన్ కలిసి ఎన్నికల బరిలో దిగితే నిజంగానే జగన్‌కు మేలు జరుగుతుందా? వైసీపీ […]

పవన్‌తో కలిసే బీజేపీ..సీఎం అభ్యర్ధి ఫిక్స్!

ఏపీలో ఆసక్తికరంగా మారుతున్న రాజకీయ సమీకరణాల్లో..ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేన పొత్తు దిశగా వెళుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు-పవన్ భేటీ బట్టి చూస్తే..పొత్తు ఖాయమని అర్ధమవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..జనసేన-బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. కాకపోతే పేరుకే పొత్తు గాని ఎప్పుడు కూడా ఉమ్మడిగా కార్యక్రమాలు చేసిన సందర్భాలు లేవు. ఎవరి పని వారు చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికే పలుసార్లు పవన్..బీజేపీని రూట్ మ్యాప్ […]

బాబుతో పవన్ తర్వాత రజినీ..పోలిటికల్ ఎజెండా ఉందా?

ఇటీవల ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. అధికార వైసీపీని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఇదే క్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కుప్పంలో బాబు పర్యటనాకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం, జీవో నెం1 తీసుకురావడం..దీనిపై ఉమ్మడిగా పోరాడటానికి బాబు-పవన్ సిద్ధమయ్యారు. ఇక వారిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్ ప్యాకేజ్ తీసుకోవడానికి వెళ్లారని, ఎంతమంది కలిసొచ్చిన జగన్‌ని ఏం చేయలేరని వైసీపీ […]

లోకేష్ సీఎం..పవన్ డీల్..నాదెండ్ల కీ రోల్?

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మరోసారి భేటీ అయిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం జీవో 1 తీసుకొచ్చి..రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల కుప్పంలో పర్యటించిన చంద్రబాబుని పలు ఆంక్షలతో ప్రజల్లో తిరగనివ్వలేదు. ఇక త్వరలో లోకేష్ పాదయాత్ర ఉంది..ఇటు పవన్ బస్సు యాత్ర ఉంది. ఈ క్రమంలో బాబు-పవన్ భేటీ అయ్యారు. అయితే బాబు-పవన్ భేటీ కావడంపై అధికార వైసీపీ మంత్రులు తీవ్ర […]

బాబు-పవన్ కలిసే..జగన్‌కే ప్లస్ అంటా?

మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసిన విషయం తెలిసిందే. ఆ మధ్య విశాఖలో పవన్‌ కల్యాణ్‌ని జనవాణి కార్యక్రమం చేయనివ్వకుండా పోలీసులు అడుగడుగున ఆంక్షలు పెట్టి..పవన్‌ని విశాఖ నుంచి పంపించినప్పుడు..చంద్రబాబు..పవన్‌ని కలిసి సంఘీభావం తెలిపారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వం జీవో 1 తెచ్చి..రోడ్లపై సభలు, ర్యాలీలు పెట్టకూడదని, కుప్పంలో అడుగడున బాబుకు ఆంక్షలు పెట్టారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ జరిగింది. అలాగే కార్యకర్తలపై పలు కేసు పెట్టారు. […]

కాపు ఉద్యమం..పవన్‌కు ప్లస్..జగన్‌కు రివర్స్..!

టీడీపీ ప్రభుత్వం హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో రాజకీయ కోణం ఉందనే విమర్శలు వచ్చాయి..జగన్‌కు లబ్ది చేకూర్చి..చంద్రబాబుకు డ్యామేజ్ చేయడమే ముద్రగడ లక్ష్యమని టీడీపీ విమర్శలు చేసింది. అయితే కాపు రిజర్వేషన్ల కోసం చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.  కానీ అక్కడ బ్రేక్ పడింది. ఇదే సమయంలో కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇక చంద్రబాబు […]