సినీ ప్రియులకు దిమ్మతిరిగే బంపర్ ఆఫర్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్..!

హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ విడుదలై నెల దాటినప్పటికీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇక దీనిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో మైత్రి మూవీ మేకర్స్ ఆనందంలో ఉన్నారు. ఇక తాజాగా హనుమాన్ […]

బాలయ్య మీద నమ్మకంతోనే మైత్రి మూవీ అన్ని కోట్లు ఈ సినిమా నిర్మించిందా..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలవబోతోంది ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. దాదాపుగా రూ.150 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఏ స్థాయిలో జరుగుతుందో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు […]

మైత్రి మూవీ కి తలనొప్పిగా మారుతున్న పుష్ప చిత్రం..!!

ఈమధ్య ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను విడుదల చేసి బాగానే సక్సెస్ అవుతున్నారు. గడచిన కొన్ని నెలలుగా భారతీయ సినిమాలు బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని వందల కోట్ల రూపాయలు కలెక్షన్లను రాబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన కొన్ని సినిమాలకు ప్రమోషన్ ఖర్చులు కూడా తిరిగి రాకపోవడంతో నిర్మాతలు రిలీజ్ అంటే చాలా భయపడుతూ ఉన్నారు. అలా ఏడాది కేజీఎఫ్ -2,RRR, కార్తికేయ-2, కాంతారా […]