నాగబాబుతో రాజుగారికి లైన్ క్లియర్..జనసేన నుంచే.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో పార్టీ బలోపేతం చేసే బాధ్యతలని నాదెండ్ల మనోహర్ తో పాటు, నాగబాబు తీసుకున్నారు. వీరే రాష్ట్రమంతా పర్యటిస్తూ జనసేన కార్యకర్తలని యాక్టివ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికలకు రెడీ చేస్తున్నారు. ఇక పొత్తులపై ఎవరు మాట్లాడవద్దని, అవన్నీ పవన్ చూసుకుంటారని, పవన్ ఏ నిర్ణయం తీసుకున్న గౌరవిద్దామని చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని నాగబాబు ప్రకటించారు. గత […]

వైసీపీ రెబల్స్ మళ్ళీ గెలుస్తారా?

అధికార వైసీపీలో రెబల్స్ నాయకులు పెరుగుతున్న విషయం తెలిసిందే. సొంత పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉండటం, కొందరు నాయకులతో విభేదాల వల్ల ఇప్పటివరకు ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి దూరం జరిగిన విషయం తెలిసిందే. సమస్యలపై ప్రశ్నిస్తే..సొంత పార్టీ వాళ్ళనే వైసీపీ సైడ్ చేస్తుంది. అలా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు..మొదటలోనే వైసీపీ నుంచి దూరం జరిగారు. ఆయన అప్పటినుంచి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో జగన్ […]

ఆ వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు..?

జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ..ఏ స్థాయిలో వైసీపీపై పోరాడుతుందో చెప్పాల్సిన పని లేదు..ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తుంది. ఎక్కడా కూడా తగ్గకుండా టీడీపీ ముందుకెళుతుంది. అటు జనసేన, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, కాంగ్రెస్, బీజేపీ సైతం..వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది. వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం నాశనం అవుతుందనే విధంగా విమర్శలు చేస్తున్నారు. అయితే విపక్ష పార్టీలు విమర్శలు చేస్తే ఒక అర్ధం ఉంది..కానీ సొంత పార్టీ వాళ్లే..తమ […]

రాజుగారి రాజీనామా..అసెంబ్లీ రద్దు!

వైసీపీ నుంచి ఎంపీ గెలిచిన రఘురామకృష్ణంరాజు…గత రెండేళ్లుగా అదే వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న విషయం తెలిసిందే..ఢిల్లీలో ఉంటూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తున్నారు. ఇలా తమ పార్టీని గెలిచి తమపైనే విమర్శలు చేస్తున్న రాజుగారికి చెక్ పెట్టాలని వైసీపీ కూడా గట్టిగానే ట్రై చేస్తుంది. ఇప్పటికే ఒకసారి ఆయన్ని సి‌ఐ‌డి చేత అరెస్ట్ చేయించిన విషయం తెలిసిందే. అయినా సరే రఘురామ ఏ మాత్రం తగ్గకుండా ఢిల్లీలో ఉంటూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో […]

రఘురామ కోసం టీడీపీ త్యాగం!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోసం టీడీపీ త్యాగం చేయనుందా? నెక్స్ట్ రఘురామని గెలిపించుకోవడం కోసం కంచుకోట లాంటి నరసాపురం సీటుని వదిలేసుకుంటుందా? అంటే ప్రస్తుతం రాజకీయ పరిస్తితులని చూస్తే అవుననే అనిపిస్తుంది…నెక్స్ట్ ఎన్నికల్లో రఘురామ గెలుపు కోసం టీడీపీ త్యాగం చేయడం ఖాయమని తెలుస్తోంది. అందుకే ఇప్పటికే నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ ని పెట్టకుండా వస్తుందని చెప్పొచ్చు. టీడీపీకి ఉన్న కంచుకోటల్లో నరసాపురం కూడా ఒకటి…అయితే పొత్తులు ఉన్న ప్రతిసారి ఈ సీటుని టీడీపీ త్యాగం […]