కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు నిన్న భారీగా పెరిగాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 81,466 మందికి కొత్తగా కరోనా […]
Tag: india
భారత్లో కరోనా విలయతాండవం..70 వేలకు పైగా కొత్త కేసులు!
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు నిన్న భారీగా పెరిగాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 72,330 మందికి కొత్తగా కరోనా […]
భారత్లో కొత్త 53,480 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు నిన్న స్వల్పంగా పెరిగాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 53,480 మందికి కొత్తగా కరోనా […]
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..భారీగా మరణాలు!
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు నిన్న స్వల్పంగా తగ్గాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 56,211 మందికి కొత్తగా కరోనా […]
భారత్లో బుల్లెట్ ట్రైన్..మోడీకి విమర్శల వెల్లువ!
భారత్లో బుల్లెట్ ట్రైన్ వస్తోంది. త్వరలోనే ఈ ట్రైన్ పట్టాల మీదకి కూడా ఎక్కబోతోంది. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కావడం, అది కూడా ప్రముఖ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్) దక్కించుకోవడం ఒక పక్క ఆనందం కలిగిస్తోంది. రూ.1.1 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును జపాన్ సాయంతో పూర్తి చేయనున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్- మహారాష్ట్రలోని ముంబైల మధ్య ఈ ట్రైన్ పరగులు పెట్టనుంది. దీనికి సంబంధించిన శంకుస్థాపన కూడా గురువారం అహ్మదాబాద్లో […]
మోడీ మెగా ప్లాన్: ఉపరాష్ట్రపతిగా నరసింహన్..!
2019 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి ఢిల్లీ పీఠం వరుసగా రెండోసారి అధిష్టించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వేస్తోన్న ఎత్తులు, పన్నుతోన్న వ్యూహాలు మామూలుగా లేవు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో మోడీ అనుసరించిన వ్యూహానికి విపక్షాల నుంచి విమర్శలకు తావే లేకుండా పోయింది. దీంతో ఆయనతో విబేధించే మమతా బెనర్జీ లాంటి వాళ్లు కూడా ఏమీ అనలేని పరిస్థితి మోడీ కల్పించారు. ఇక్కడ ఎవ్వరు విమర్శించినా దళితుడు రాష్ట్రపతి అవ్వడం ఇష్టం లేదా ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. […]
మోడీ మూడేళ్ల పాలనపై టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ పగ్గాలు చేపట్టి మూడేళ్లవుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు పీఎం అయిన మోడీ ఈ మూడేళ్లలో ఎన్నో సక్సెస్ ఫుల్ విజయాలు అందుకున్నారు. అలాగే ఆయనకు కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ దిమ్మతిరిగి మైండ్బ్లాక్ అయ్యేలా చేశాయి. బెంగాల్, తమిళనాడు, బిహార్, ఢిల్లీ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతింది. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.అయినా మోడీ పాలన పట్ల చాలా మంది సంతృప్తిగానే ఉన్నారు. ఈ […]
2019లో మోడీకి యాంటీగా థర్డ్ ఫ్రంట్
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, యూపీలో బీజేపీ ఘనవిజయం చూశాక ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి 2019 మీదే ఉంది. 2019 ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో ఎన్డీయే గెలుస్తుందని… ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తారన్న అంచనాలు వచ్చేశాయి. ఫ్యూచర్లో అస్సలు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడకుండా నార్త్ టు సౌత్ వరకు తిరుగులేని శక్తిగా ఎదగాలనుకుంటోన్న మోడీ అందుకు తగ్గట్టుగానే ప్రాంతీయ పార్టీలను చాలా వ్యూహాత్మకంగా అణగదొక్కేస్తున్నారు. ఓ పక్క కాంగ్రెస్ దానంతట అదే […]
యూపీ గెలుపుతో మరిన్ని బాదుడులకు మోడీ సిద్ధమా?!
ఇప్పటికే వివిధ పన్నులతో సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు రోజుల కిందట అతి పెద్ద రాష్ట్రం యూపీలో సాధించిన అప్రతిహత విజయంతో మరింత రెచ్చిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మెజారిటీ ఓ మాదిరిగా ఉంటే కొన్ని కీలక అంశాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు ఏ ప్రభుత్వమైనా వెనుకంజ వేయడం తప్పదు. కానీ, ఇప్పుడు యూపీ వంటి అతిపెద్ద రాష్ట్రంలో అనూహ్యంగా 325 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ నేతలకు అంతా తమదే అధికారం అనే […]