హైదరాబాద్ లో వివాహితపై గ్యాంగ్ రేప్.. బలవంతంగా మద్యం తాగించి దారుణం..!

మహిళలపై జరుగుతున్న దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు నిర్భయ, దిశ వంటి ఎన్నో కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ.. చివరకు అత్యాచారాలకు పాల్పడిన వారిని ఎన్ కౌంటర్ చేస్తున్నప్పటికీ కామాంధులు చెలరేగు తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాదులో 25 సంవత్సరాల మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్ సాగర్ దగ్గర ఉన్న ఒక కళాశాల సమీపంలో ఈ ఘటన జరిగింది. కొందరు దుండగులు ఓ మహిళను బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని […]

తెలంగాణ లో చోటు చేసుకున్న మరో దారుణం..!

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినప్పటికీ ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదనే చెప్పాలి.. మహిళలపై, బాలికలపై అత్యాచారాలు చేస్తూ ఎంతో మంది ఆడ పిల్లల జీవితాలను ఈ మానవ మృగాలు బలి తీసుకుంటున్నారు.. ఇక ఇప్పటికీ సింగరేణి కాలనీ లో ఆరు సంవత్సరాల చిన్నారి చైత్ర పై జరిగిన అత్యాచారం ఘటన మరవకముందే ఇప్పుడు మరోసారి తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే .. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా లో నలుగురు యువకులు ఓ యువతిపై […]

కేసీఆర్ ను ఫాలో కావాలంటున్న కుమారస్వామి

కర్ణాటకలో రెండు రోజుల క్రితం ఎంబీఏ విద్యార్థినిపై జరిగిన సామూహిత అత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి, మహిళా సంఘాలు, నాయకులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్ కౌంటర్ చేసినట్లు కర్ణాటకలో కూడా చేయాలనే డిమాండ్ వస్తోంది. ఈ డిమాండ్ చేసే వారిలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా చేరారు. ఆయన ఓ అడుగు ముందుకేసి సజ్జనార్ బాటలో నడవాలని ఆ రాష్ట్ర పోలీసులకు సూచించారు. ఓ […]

ఐదు ల‌క్ష‌లు వ‌స్తాయ‌న్నారు.. అత్యాచారం చేశారు..!

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. మ‌రీముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌రిస్థితి దారుణంగా మారిపోయింది. మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. సొంత ఇంట్లోనే స్త్రీకి రక్షణ లేకుండా పోతోంది. పనిచేసే ఆఫీసుల్లో, చదువుకునే కాలేజీల్లో, స్కూళ్లల్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా మ‌రో సంఘ‌ట‌న వెలుగుచూసింది. ప్రధానమంత్రి మోదీ రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.5 లక్షలు ఇప్పిస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి ఓ వితంతువుపై ఇద్ద‌రు యువ‌కులు అత్యాచారానికి తెగ‌బ‌డ్డారు. అక్క‌డితో ఆగ‌కుండా ఆ తతంగాన్నంతా వీడియో […]