ఢిల్లీలో దోస్తీ… గల్లీలో కుస్తీ… ఇదే ట్రెండ్‌…!

నిన్నటి వరకూ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్న చందంగా ఉన్న బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు.. ఇటీవల నువ్వా, నేనా అన్న రీతిలో మారాయి. వైసిపి నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని రాష్ట్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, మద్యం, ఇసుక వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిన బీజేపీ.., విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తికి ఏకంగా లేఖ రాసింది. ఇదిలా […]

కేంద్ర‌మంత్రులుగా ఎన్టీఆర్‌, పురందేశ్వ‌రి

ద‌క్షిణాది వారికి రాజ‌కీయ అవ‌గాహ‌న ఉండ‌దు, వాళ్లలో రాజ‌కీయ చైత‌న్యం త‌క్కువ అని ఉత్త‌రాదికి చెందిన వారంతా భావిస్తూ ఉంటారు. సంద‌ర్భం దొరికిన‌ప్పుడ‌ల్లా `రాజ‌కీయాల‌కు న‌డ‌క‌లు నేర్పింది మేమే` అన్నంత రీతిలో తెగ ఫీల‌యిపోతూ ఉంటారు. ద‌క్షిణాది వారితో పోల్చితే మాకే కొంత రాజ‌కీయ అవ‌గాహ‌న అని జ‌బ్బ‌లు చ‌రుచుకుంటూ బీరాలు ప‌లికేస్తారు! అయితే ద‌క్షిణాది వారితో పోల్చితే.. ఉత్త‌రాది వారికి కనీస రాజ‌కీయ అవగాహ‌న లేద‌ని నిరూపించేం దుకు, వారి రాజ‌కీయ పాండిత్యం ఎంత‌ ఉందో […]

ఏపీలో అత్తాకోడ‌ళ్ల పోరు ఉంటుందా..!

ఏపీలో ఎన్నికలు ఇంకా కాస్త దూరంలోనే వున్నాయి. మోడీ డెసిష‌న్‌తో 2018లోనే జ‌మిలీ ఎన్నిక‌లు ఉంటాయ‌న్న టాక్ బ‌లంగా వ‌స్తోంది. దీంతో అప్పుడే రాజ‌కీయ వేడి రాజుకుంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో అత్తాకోడ‌ళ్లు అయిన కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి వ‌ర్సెస్ నారా బ్రాహ్మ‌ణి మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోరు ఉంటుందా ? అన్న‌దానిపై ఆస‌క్తిక‌ర‌మైన స‌స్పెన్స్ నెల‌కొంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌పున బాప‌ట్ల‌, విశాఖ‌ప‌ట్నం నుంచి ఎంపీగా గెలిచిన పురందేశ్వ‌రి గ‌త […]