ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ విలయతాండం చేస్తున్నది. వేలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నది. లక్షలాది మంది వైరస్ బారిన వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ను అరికట్టేందుకు అటు వైద్యులు అవిశ్రాంతంగా కృషి...
హత్యకు గురైన న్యాయవాది వామనరావు తండ్రి కిషన్ రావు మాజీ మంత్రి ఈటల రాజేందర్పై, పెద్దపల్లి చైర్మన్ పుట్టమధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు వామన రావు హత్యకు పుట్ట మధు...
ఇప్పుడు దేనికైనా కరోనా మహమ్మారిని అడ్డుగా పెట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా వెలుగుచూసిన సంఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. మరికొద్ది క్షణాల్లో జరగాల్సిన పెళ్లి ఆగడమే కాకుండా అది ఠాణాకు చేరుకుంది. తీరా...