టాలీవుడ్ స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. నటుడిగానే కాకుండా హిందూపురం ఎమ్యేల్యేగా బాలయ్య ప్రజల మనసులని గెలుచుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారి ఆపన్న హస్తంలా నిలిచే బాలయ్య కరోనా సమయంలో చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయితే జూన్ 10 న బాలకృష్ణ బర్త్డే కాగా, ఆ రోజుని అభిమానులు పండుగలా జరుపుకొంటారు. కేక్లు కట్ చేయడం, బాణా సంచాలు కాల్చడం, పలు సేవా కార్యక్రమాలు చేయడం వంటివి చేస్తున్నారు. అయితే , ప్రస్తుతం కరోనా […]
Tag: Corona
ఆనందయ్య ఐ డ్రాప్స్ కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్..?
కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదిక్ మెడిసిన్ కి ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావడం తెలిసిందే. అయితే కంటి మందు విషయంలో హైకోర్టు బ్రేక్ వేయడంతో తాజాగా ఆనందయ్య మెడిసిన్ అధ్యాయనా నివేదికను పరిశీలించిన హైకోర్టు ఆనందయ్య కరోనా కంటి మందుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆనందయ్య మెడిషన్ తెలుగు రాష్ట్రాలలో జిల్లా కేంద్రాలకు పంపిణీ కార్యక్రమం చేయటంలో ప్రభుత్వం రంగంలోకి దిగి భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రాలకు ఆనందయ్య […]
సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణకు తీసుకున్న చర్యలు, లాక్డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాల గురించి ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది. చివరిసారిగా ఏప్రిల్ 20న ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ విజృంభణ క్రమంగా తగ్గుతుండటం, దేశంలో వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. టీకాల కొరతను […]
టీ-20 వరల్డ్కప్ నిర్వహణ కష్టం అంటున్న బీసీసీఐ..?
భారత్ కరోనా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఇటువంటి నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ ఉన్నా సరే ఐపీఎల్ ఎట్టి పరిస్ధితుల్లో నిర్వహించాలని పట్టుబట్టి మరీ బీసీసీఐ ముందుకెళ్లింది. ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు పెట్టింది. అయితే మధ్యలోనే ఆటగాళ్లకు కరోనా సోకడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో ఐపీఎల్ ను ఆపేసింది. ఇప్పుడు ఐపీఎల్ వేదిక దుబాయ్ కి మారింది. కొత్త షెడ్యూల్ కూడా రాబోతుంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ఈసారి భారత్ లోనే నిర్వహించాల్సి ఉంది. కాని […]
ఆనందయ్య నాటు మందుపై జగ్గూ భాయ్ కామెంట్స్..!
ఆనందయ్య కరోనా మందుపై ప్రముఖ నటుడు జగపతిబాబు తన అభిప్రాయాన్ని తెలిపారు. మానవ జాతిని కాపాడాటానికి ప్రకృతే మన ముందుకు వచ్చిందని, ఆనందయ్య గారి మందు శాస్త్రీయంగా అనుమతి పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆనందయ్య మందు ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నానని, అతడిని దేవుడు ఆశీర్వదించాలని జగపతి బాబు ట్వీట్ చేశారు. ఆనందయ్య నాటు మందు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు ఈ మందు హాట్ టాపిక్. తెలుగు […]
వారికీ కేంద్రం బంపర్ ఆఫర్..!
కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ వస్తోంది. కోవిడ్ 19 నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించాయి. మార్చి 1 నుంచే ఇది ప్రారంభమైంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవాలి. అప్పుడే కరోనా నుంచి రక్షణ పొందొచ్చు. వ్యాక్సినేషన్ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమంతో ముందుకు వచ్చింది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారు రూ.5 వేలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. దీనికోసం మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. […]
వ్యాక్సినేషన్ విషయంలో కొత్త మార్గదర్శకాలు
కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖకు నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటిని ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం.. అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం..కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారు నెగెటివ్ వచ్చిన 3 నెలల తర్వాతే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ తీసుకున్న వారికి కరోనా వస్తే వారికి పూర్తిగా తగ్గిన తర్వాతే మళ్లీ సెకండ్ డోస్ తీసుకోవాలి. వ్యాధి నుంచి […]
భారీ విరాళం అందించిన తలైవా..?
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. ఇక దినసరి కూలీలు, పేదలు నిరాశ్రయులయ్యారు. ప్రజలకు అండగా నిలిచేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీ మొత్తంలో విరాళాలు అందించారు. అయితే ఇప్పటికే సూర్య, కార్తీ సోదరులు కోటి విరాళం అందించగా, మురుగదాస్ రూ. 25 లక్షలు, అజిత్ 25 లక్షలు, సౌందర్య […]
ఇన్స్టాగ్రామ్ వేదికగా.. బుట్టబొమ్మ ఆక్సీమీటర్ గురించి ఇలా..!
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇదిలా ఉంటే కరోనా నుండి కోలుకున్న వారిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భయాందోళనకు గురిచేస్తుంది. ఈ తరుణంలో ఆరోగ్యంపై అందరిలో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా సోకిన వారిలో ఎక్కువ శాతం ఆక్సిజన్ స్థాయిలు పడిపోతుండడంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఆక్సిజన్ స్థాయిలను పరిశీలించుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని […]