ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి రాజకీయాల్లో దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా అనుభవం ఉంది. ఏకధాటిగా 9 ళ్లు సీఎం, మరో పదేళ్లు ప్రతిపక్షనేత, తిరిగి ఏపీకి సీఎంగా మరో మూడు సంవత్సరాల పాలన ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు రాజకీయ అనుభవం మామూలుగా ఉండదు. పార్టీలో ఎంత పెద్ద సీనియర్ల విషయంలో అయినా చంద్రబాబు తన మార్క్తో అసంతృప్తులను చల్లార్చేస్తుంటారు. ఆయన తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకే జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ప్రదర్శించిన రాజకీయానికి అందరూ […]
Tag: cbn
చంద్రబాబు నో రిస్క్ … కొడుకు భవిష్యత్తు కోమే
ఎలాంటి కఠిన పరిస్థితులైనా ఎదుర్కొనే ఏపీ సీఎం చంద్రబాబు.. కొద్దిగా వెనక్కి తగ్గారు! ఎన్నికలంటే భయం లేదు.. ఎవరికీ భయపడను అని చెప్పిన ఆయన.. తొలిసారి కొద్దిగా భయపడ్డారు! అది కూడా తనయుడి కోసం రిస్క్ తీసుకునేందుకు కొద్దిగా ఆలోచించారు! మొత్తానికి ఆరో అభ్యర్థిని పోటీలో నిలబెట్టకుండానే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బరిలోకి దిగుతోంది. ఇందుకు సంబంధించిన జాబితా విడుదలైంది. దీంతో మొత్తం ఏడు స్థానాలకు ఐదింటిని టీడీపీ సునాయాసంగా దక్కించుకోనుంది. ఇక వైసీపీ […]
చంద్రబాబు కి జగన్ ” షో ” దాదాపు గంటకు పైగా చర్చ.
ఏపీ సీఎం చంద్రబాబుకి విపక్ష వైసీపీ నేత జగన్ షాకుల మీద షాకులిస్తున్నాడు. ఇప్పటికే ప్రత్యేక హోదా శాంతి యుత యాత్ర ద్వారా విశాఖలో జరిగిన రగడ నేపథ్యంలో జగన్ పెద్ద ఎత్తున చంద్రబాబుకి షాక్ ఇచ్చాడు. విశాఖ విమానాశ్రయంలో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేయడం జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక, ఇప్పుడు తాజాగా జేసీ దివాకర్ రెడ్డికి చెందిన బస్సు ప్రమాదం అంశం మరోసారి జగన్ని సెంటర్ ఆఫ్ది న్యూస్గా […]
హిందూపురంపై బాబు ఆసక్తి అందుకేనా..
గత వారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్హాట్గా నిలిచిన హిందూపురం రాజకీయాలు ఒక్కసారిగా చల్లబడిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు పంచాయితీ చేరడంతో అంతా సద్దుమణిగింది. హిందూపురం ఎమ్మెల్యే, తన బావమరిది బాలకృష్ణ పీఏ శేఖర్పై వేటు వేయడంతో ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది. అయితే ఇది శేఖర్పై వేటు వేయడంతో మొదలైన ఈ ప్రయాణంలో ఇంకా చాలామంది బాలయ్య సన్నిహితులు బయటికొచ్చే అవకాశముందని సమాచారం! ముఖ్యంగా సీఎం చంద్రబాబు.. బాలయ్య నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు సమాచారం. […]
కడప తమ్ముళ్లకు సీరియస్ వార్నింగ్ అందుకేనా
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కంచుకోటను బద్దలు కొట్టాలని ఏపీసీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే వాటికి కార్యకర్తలు తూట్లు పొడుస్తున్నారు! ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పోయి.. నిర్లక్ష్యం వహిస్తున్నారు. చంద్రబాబు ముందు ఒకలా.. ఆయన వెనుక మరోలా వ్యవహరిస్తూ దాగుడు మూతలు ఆడుతున్నారు. ఎంత చెప్పినా కడప నాయకుల తీరు మారకపోవడంతో.. చంద్రబాబు ఇక వారికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. నిర్లక్ష్యం వీడకపోతే.. ఇక ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. కడప జిల్లాపై సీఎం […]
బాబు కేబినెట్ లో వీరు సేఫ్
ఏపీ సీఎం చంద్రబాబు తన కేబినెట్ను ప్రక్షాళన చేస్తారనే విషయం ఖాయమైపోయింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడికలు, తీసివేతల్లో తలమునకలైపోయారు. ఈ క్రమంలో బాబు తన టీంలోని కొందరు మంత్రులను ఎలాంటి సంకోచం లేకుండా తీసి పక్కన పెడతారని టాక్ నడుస్తుండగా.. మరికొందరి విషయంలో మాత్రం ఎలాంటి ఆరోపణలు వచ్చినా.. ఎలాంటి మార్పూ ఉండబోదని అంటున్నారు టీడీపీ నేతలు. మరి ఈ విషయం ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం బాబు కేబినెట్లో చాలా మంది మంత్రులపై ఆరోపణలు […]
బాబు దెబ్బకి ఏపీ మంత్రులకు నిద్ర పట్టడం లేదా..?
శివరాత్రి చేసుకునేందుకు కనీసంలో కనీసం మరో 20 రోజుల సమయం ఉంది. అయితే, ఇది సాధారణ జనాలకి. కానీ, ఏపీ మంత్రులకి మాత్రం శివరాత్రి జాగారం అప్పుడే వచ్చేసిందట!! అది కూడా నిత్యం తమ మధ్యే తిరుగాడే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చినబాబే మంత్రులకు శివరాత్రి తీసుకొచ్చారట! వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు ఒకరిద్దరు మంత్రులు! ముఖ్యంగా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావులకు నిద్రమాత్రలేసుకున్నా.. […]
ఏపీ మంత్రి ఫై బాబు పవర్ పంచ్
ఏపీ సీఎం చంద్రబాబు తన పవర్ చూపించారా? తనపై ఆరోపణలు చేస్తే.. పైకి మౌనంగా ఉన్నప్పటికీ.. తెరవెనుక చేయాల్సింది చేసస్తానని బాబు చేసి చూపించారా? ఎంతటి వారైనా తనకు లోబడే ఉండాలనే సిగ్నళ్లను చంద్రబాబు పంపించారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది రెవెన్యూ శాఖ నుంచి! అదేంటి? అని అనుకుంటున్నారా? అయితే, ఈ న్యూస్ చదవాల్సిందే! తన మంత్రి వర్గంలో కీలక బాధ్యతలను అప్పగించిన డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి.. రెండు నెలల […]
ఏపీలో టీడీపీ-వైసీపీ ఎమ్మెల్సీ ఆశావాహులు వీళ్లే
అధికార, విపక్ష అధినేతలకు త్వరలో సరికొత్త తలనొప్పి మొదలుకానుంది. వచ్చే నెలలో ఖాళీ కాబోతున్నఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పరీక్ష కానుంది. అనుభవం, సామాజికవర్గం.. ఇలా అన్ని విభాగాల్లో అధినేతను మెప్పించేందుకు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ మొదలైంది. మార్చిలో శాసనమండలిలో 22 స్ధానాలు ఖాళీ కాబోతున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్ధానాలతో పాటు, స్ధానిక సంస్ధలు, శాసనససభ్యుల కోటా నుంచి భర్తీ అయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం పోరు తీవ్రంగానే ఉంది. ఇందులో టీడీపీకి 80 శాతం […]