బిగ్ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్..అస‌హ‌నంలో కస్టమర్లు!

క‌రోనా వైర‌స్ వ‌చ్చిన త‌ర్వాత థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. దీంతో వెబ్ సిరీస్‌తో పాటు సినిమాలు కూడా ఓటీటీలో విడుద‌ల చేశారు. ఇక థియేట‌ర్లు తెరుచుకున్నా ఓటీటీల క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. ఈ క్ర‌మంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోకు కూడా ఓటీటీ ప్లాట్ ఫాంలలో తనదైన ముద్ర వేసుకుంది. అంతేకాదు, క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని అందించింది. దీంతో ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్‌ పొందలేని కస్టమర్లు నెలరోజుల ప్యాక్ తీసుకుని ఎంజాయ్ చేసే వారు. అయితే ఇప్పుడు […]

శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్ ..!?

తిరుమల తిరుపతి శ్రీవారి దేవాలయానికి కరోనా ఎఫెక్ట్ భారీగా పడింది. కరోనా కేసులు పెరుగుతూ ఉన్న తరుణంలో దర్శనాల సంఖ్య బాగా తగ్గించింది టిటిడి. అలిపిరి వద్ద ప్రతి రోజూ జారీ చేసే 20 వేల సర్వ దర్శనం టోకేన్లను ప్రస్తుతం కరోనా కారణంగా టీటీడీ నిలిపివేసింది. ఆన్ లైన్ లో నిత్యం 30 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విక్రయించినా సరే భక్తుల నుండి స్పందన బాగా తగ్గిపోయింది. ఇప్పటికే పురావస్తు శాఖ ఆదేశాల […]

ఒడిశాలో `వకీల్‌సాబ్`కు ఊహించ‌ని దెబ్బ‌..థియేటర్స్ క్లోజ్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`, ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్‌,అంజలి,అనన్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన అన్న చోట్లు పాజిటివ్ టాక్ దూసుకుపోతున్న ఈ చిత్రానికి తాజాగా ఒడిశాలో ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర […]

వేస‌వి సెల‌వులు రద్దు చేసిన ఆ ప్ర‌భుత్వం..!?

దేశవ్యాప్తంగా మళ్ళి కరోనా వైరస్ విజృంభిస్తుంది. కరోనా కారణంగా ఉన్నత విద్యా విభాగంలో ప్రస్తుతం అమలవుతున్న పరీక్షలు, విద్యా విధానాలు కొనసాగుతాయని, వేసవి సెలవులు ఈ సంవత్సరం ఉండవని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ అశ్వత్థ నారాయణ తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో పరీక్షలు ముగిశాక వేసవి సెలవులు ఇంక ఉండవని, వెనువెంటనే తరగతులు మొదలు అవుతాయని అన్నారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ క్లాసులు యధావిధిగా కొనసాగుతాయి అని అన్నారు. విద్యార్థులు రెండింటిలో వారికి అనుకూలమైన దానిని ఎంచుకోవచ్చు […]