రాజకీయాల్లో తాము ఉంటున్న పార్టీలకు నిబద్దతతో పనిచేయడమే నేతల కర్తవ్యం. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా..పార్టీ కోసం కష్టపడాలి. ఇక అలాంటి వారు తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు. అయితే అధికారంలో లేకపోవడం వల్ల పనిచేయని వారు..వెనుక గోతులు తీస్తూ సొంత పార్టీ నేతలనే దెబ్బతీసే వారు ఉన్నారు. ఇక అలాంటి వారిపై ఇటీవల ఇద్దరు టీడీపీ సీనియర్లు గళం ఎత్తారు. ఇటు విజయవాడలో ఎంపీ కేశినేని నాని..పార్టీని అమ్ముకున్న వారు వద్దని, పార్టీలో ప్రక్షాళన జరగాలని, […]
Tag: ayyanna paathrudu
ఏపీ మంత్రికి గుబులు పుట్టిస్తున్న మావోల లేఖ
ఏపీ మంత్రులకు మావోయిస్టులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న వారి కొడుకులకు హెచ్చరికలు జారీచేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏవోబీలో మావోయిస్టులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో.. ఏపీ మంత్రి తనయుడిని హెచ్చరిస్తూ లేఖ రాయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. గతంలో మంత్రికి కూడా హెచ్చరిస్తూ లేఖ రాసిన మావోయిస్టులు.. ఇప్పుడు తనయుడిని బెదిరిస్తూ లేఖ రాయడం గుబులు పుట్టిస్తోంది. ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు […]
విశాఖ కుంభకోణాన్ని పక్కదోవ పట్టించేశారా?
విశాఖ భూ కబ్జా వ్యవహారం అటు తిరిగి.. ఇటు తిరిగి ఆ జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడి మధ్య వివాదంగా మారింది. ఒకరిపై ఒకరు బాహాటంగానే విమర్శలు చేసుకునే స్థాయికి చేరింది. ఈ పంచాయితీ సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. భూకుంభకోణం గురించి ప్రజలు ఆలోచించకుండా.. దానిని నీరుగారే ప్రయత్నం జరుగుతోందనే చర్చ మొదలైంది. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న సమయంలో.. అయ్యన్నపై మంత్రి గంటా లేఖ […]
విశాఖలో వీధికెక్కిన మంత్రుల కీచులాట .. బాబుకు గంటా లేఖ
ఏపీ సీఎం చంద్రబాబు మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రుల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆ పార్టీ, ఈ పార్టీ తిరిగి చివరాఖరికి 2014లో టీడీపీ లో చేరి మంత్రి పదవి కొట్టేసిన గంటా శ్రీనివాసరావుల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. ఇటీవల వెలుగు చూసిన విశాఖ భూ కుంభకోణం తో వీరిద్దరి మధ్య మరింతగా గొడవలు రాజుకుని, అవి అధినేత చంద్రబాబు వరకు చేరాయి. మొన్నామధ్య […]
బాబుకి మంత్రి అయ్యన్న కంట్లో నలుసా?!
ఏపీ ప్రభుత్వంలో సీనియర్ మంత్రుల్లో ఒకరైన చింతకాయల అయ్యన్న పాత్రుడు.. ఇప్పుడు సెంటారఫ్ది టాపిక్గా మారారు. నిత్యం ఏదో ఒక అలిగేషన్తో మీడియాలో ఉంటున్నారు. ముఖ్యంగా విశాఖలో భూములు కబ్జా అయిపోతున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని బ్యానర్ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. కబ్జాలకు సంబంధించిన ఆధారాలు పూర్తిగా ఉన్నాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని మహానాడు ముగిసిన తర్వాత నుంచి పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. అయితే, మంత్రి వ్యవహారశైలిపైనే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. విషయం ఏదైనా ఉంటే సీఎం […]