టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ మూవీ `కిసీ కా భాయ్ కిసీ కా జాన్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇందులో హీరోగా నటిస్తే.. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించాడు.
తమిళ సినిమా ‘వీరమ్’ కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా.. విక్టరీ వెంకటేష్, భూమిక కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఏప్రిల్ 21న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే బాలీవుడ్ మీడియాలో తరచూ ఇంట్రాక్ట్ అవుతూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాల ప్రదర్శనతో నెటిజన్లను ఆగమాగం చేస్తోంది.
తాజాగా రెడ్ కలర్ మినీ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించి పరేషాన్ చేసేంది. ఎద సోకులు, థండర్ థైస్ తో చూసుకున్నవాళ్లకు చూసుకున్నంత అనేలా క్లీవేజ్ షో చేసింది.
ప్రస్తుతం పూజా హెగ్డే తాజా పిక్స్ నెట్టింట ఓ రేంజ్ లో దుమారం రేపుతున్నాయి. కుర్రాళ్లు పూజా హెగ్డే గ్లామర్ షోకు పిచ్చెక్కిపోతున్నారు.