టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ని వివాహం చేసుకొని పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది.తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నిన్నటి రోజున నీతూ ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచింగ్ ఈవెంట్ కి ఈ ముద్దుగుమ్మ హాజరయింది. అక్కడ ఆమె ట్రెండి డిజైనర్ వేర్లో దర్శనమిచ్చింది.
ఈమెను ఇలా హాట్ అందాలను చూసిన నెటిజన్లు అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.. ఈవెంట్లో ధరించిన బట్టలతో ఫోటోషూట్లకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. తన యదా అందాలు కనిపించే విధంగా రెచ్చగొడుతూ కనిపిస్తోంది.
ఈవెంట్ కి బాలీవుడ్ నటీనటులు సైతం హాజరయ్యారు. ఇటీవల ప్రియాంక చోప్రా ,కాజల్ అగర్వాల్ బాలీవుడ్ మీద పలు ఆరోపణలు చేయడం జరిగింది.. బాలీవుడ్లో రాజకీయాలు ఎక్కువగా చేస్తూ ఉంటారని కొందరు నాకు ఆఫర్స్ రాకుండా చేశారని గొడవలు కూడా జరిగాయని దీంతో పరిశ్రమను విడిచి వెళ్లిపోయారని ప్రియాంక చోప్రా తెలిపింది. కాజల్ అయితే ఏకంగా బాలీవుడ్ నీతిలేని పరిశ్రమ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
నేను ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ తెలుగు తమిళంలో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాను సౌత్ పరిశ్రమలో స్నేహపూర్వక పరిస్థితులు ఉన్నాయి అందుకే ఇక్కడ చాలా గ్రేట్ యాక్టర్స్ టెక్నీషియన్స్ కూడా ఉన్నారని తెలియజేసింది. బాలీవుడ్లో కొన్ని సినిమాలలో నటించిన ఈమె ఈ స్థాయిలో విమర్శలు చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. కాజల్ అగర్వాల్ వివాహమైన గ్లామర్ చూపించడంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా చూపిస్తోంది ఈ విధంగా సైతం మంత్రముగ్ధులవుతున్నారు కుర్రకారులు.
Kajal Agarwal pic.twitter.com/8eoFAbSiDp
— toss_yourself (@TossYourself) April 2, 2023