టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా రియల్ లైఫ్లో మెట్రో సిటీ ఢిల్లీలో పుట్టింది. అక్కడే మోడర్న్గా పెరిగింది. ఐతే ఈ హాట్ బ్యూటీ రీల్ లైఫ్లో మాత్రం పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తూ అలరిస్తోంది. ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ విలేజ్ గాళ్ గా దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది.
తాజాగా ఈ అందాల తార జాకెట్ వేసుకొని దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. ఆ పిక్స్లో దేశీ అవతార్లో కనిపించిన ఈ పంచదార బొమ్మ తన మేలిమి బంగారు వర్ణంలో ఉన్న స్కిన్ను షో చేస్తూ మతులు పోగోడుతోంది.
ఆ డ్రెస్ లో రాశి తన ఎద అందాలను చూపించేలా బ్లౌజ్ ధరించింది. వొళ్ళు విరుచుకుంటూ తన నాజూకు నడుమును చూపిస్తూ మతిపోగ్గెట్టేలా క్లీవెజ్ షో చేస్తుంది. ఆమె గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా లో చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా, ‘రాశి ఖన్నా ఒక రిప్లై ప్లీజ్’ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఈ అందాల తార ఇటీవలే విడుదల అయిన ‘ ఫర్జీ ‘ లో నటించింది. అలానే ఇప్పుడు ఒక తమిళ సినిమా, హిందీ సినిమాలో నటిస్తోంది. ఇక కొన్ని తెలుగు సినిమాలలో కూడా రాశి ని హీరోయిన్ గా తీసుకునే అంచనాలు ఉన్నాయట. రాశి ఖన్నా రీసెంట్ కామెడీ సిరీస్ ఫర్జీ హిట్ అయింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయి అన్ని సమయాల్లో అత్యధికంగా వీక్షించిన భారతీయ వెబ్ సిరీస్గా నిలిచింది. ఫర్జీ విజయం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని నటి తెలిపింది. ఇది మాత్రమే కాదు, IMDb లిస్ట్లో షారూఖ్ ఖాన్ను ఓడించిన కొద్దిమందిలో రాశి చేరిపోయింది.