కోలీవుడ్లో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే..రాజా రాణి సినిమాతో తెలుగులో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆర్య ఆ తర్వాత వరుడు చిత్రంలో కూడా విలన్ గా నటించారు. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న భార్య ఇటీవలే వెబ్ సిరీస్ అనే ఒక పేరుతో ఓటీటి లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో దివ్య పిలై.. ఆజీయా ఆడుకోలం నరేశ్ తదితరులు సైతం కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు.
ఈ వెబ్ సిరీస్ కి మిలింద్ రాజా దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. దీనిని అమెజాన్ ప్రైమ్ లో హర్రర్ ఒరిజినల్ సిరీస్ గా రూపొందిస్తూ ఉన్నారు. తమిళంతో పాటు తెలుగు మలయాళం హిందీ కన్నడ వంటి భాషలో ఈనెల 24న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని సైతం రిలీజ్ చేశారు మేకర్.. ది విలేజ్ అనే గ్రాఫిక్స్ నవల కథ ఆధారంగా ఈ హర్రర్ త్రిల్లర్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకరోజు రాత్రి తప్పు పోయిన కుటుంబాన్ని తిరిగి పొందేందుకు ఒక సామాన్య వ్యక్తి ఎలా కష్టపడతారు అనే కథ అంశంతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ఆ సమయంలో తనని వెంటాడిన కష్టాల గురించి చూపించారు.. చివరికి తన కుటుంబం ఏమయింది తన కుటుంబాన్ని కలుస్తాడా లేదా అనే వెబ్ సిరీస్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వెబ్ సిరీస్ వైరల్ గా మారుతోంది. ఈ వెబ్ సిరీస్ చాలా భయంకరంగా వెన్నులు వణుకు పుట్టించేలా కనిపిస్తోంది.
dare to venture into ‘the village’ where darkness holds the secrets! 🌙#TheVillageOnPrime, Nov 24#Arya @milindrau #KiranKonda @thespcinemas @DivyaPillaioffl @ActorMuthukumar @Aazhiya_ @highonkokken @Poojaram22 @theabishekkumar #NaveenGeorgeThomas @ashwin_kkumar @arjunchdmbrm… pic.twitter.com/3muX5zC29w
— prime video IN (@PrimeVideoIN) November 9, 2023