మధ్యప్రదేశ్ కు చెందిన అందాల సోయగం ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ప్రగ్యా.. 2014లో బాలీవుడ్ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసింది. అదే ఏడాది డేగ అనే ద్విభాష చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ఆమెకు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయింది. కానీ క్రిష్ డైరెక్షన్లో వచ్చిన `కంచె` మూవీతో ప్రగ్యా తెలుగు వారికి బాగా దగ్గరయింది.
ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసింది. అయిన సరైన హిట్ మాత్రం పడలేదు. అందం, అంతకుమించి టాలెంట్ ఉన్నా కూడా ప్రగ్యా స్టార్ హోదాను అందుకోలేకపోయింది. కెరియర్ క్లోజ్ అనుకుంటున్న తరుణంలో ఆఖండ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత ప్రగ్యా మళ్ళీ బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. యంగ్ స్టార్సే కాదు కనీసం సీనియర్ హీరోలు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు.
దీంతో షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కే పరిమితం అయింది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోషూట్లతో ఫాలోవర్స్ ను అలరిస్తోంది. తాజాగా మరోసారి తన అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. పింక్ కలర్ డ్రెస్ లో పట్టపగలే చుక్కలు చూపించింది. ఉప్పొంగే ఎద సోయగాలను ఎరగా వేస్తూ మతిపోగొట్టింది. క్వీవేజ్ షోతో రచ్చ చేసింది. ప్రగ్యా లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో.. ఏం అందం రా బాబు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram