కుర్రకారులకు అందాల విందు చేస్తున్న అమీ జాక్సన్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన అందంతో అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో గ్లామర్ బ్యూటీగా పేరు సంపాదించింది. టాలీవుడ్ లో రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాలో నటించిన ఆ తర్వాత తమిళంలో రజినీకాంత్ నటించిన రోబో 2.o, నవ మన్మధుడు అనే సినిమాలో నటించింది.ఆ తర్వాత అమీ జాక్సన్ మరే సినిమాలో కూడా నటించలేదు.. అందుకు కారణం ఆమె తన ప్రియుడితో రిలేషన్ లో ఉండడమే అని బాలీవుడ్ లో వార్తలు వినిపించాయి.

Amy Jackson : r/BeautifulIndianWomen

లండన్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనా మోటూ తో అమీ జాక్సన్ ప్రేమలో పడడం ఆ తర్వాత డేటింగ్ చేయడం 2019లో వీరికి ఒక కొడుకు కూడా జన్మించారు.. ఆ తర్వాత వీరిద్దరూ వివాహం కాకుండానే విడిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇమే కొత్త ప్రియుడిని వెతుక్కున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా బికినీ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు అందాల విందు కనువిందు చేస్తూ ఉంటుంది.

తాజాగా అమీ జాక్సన్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడం జరిగింది. అక్కడ బ్లాక్ దుస్తులలో దర్శనమిచ్చిన అమీ జాక్సన్ విచిత్రమైన దుస్తులలో ప్లాస్టింగ్ అందాలతో పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన క్లీవేస్ అందాలను చూపిస్తూ కుర్రకారులకు మతిపోగొడుతోంది. ఈసారి చాలా బోల్డ్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన అమీ జాక్సన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్ సైతం మండిపడుతున్నారు.. ఈమె ఫోటోలు చూడడానికి చాలా అసభ్యకరంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson)