పైట జార్చీ పరువాల విందు చేస్తున్న ఆషు రెడ్డి..!!

టిక్ టాక్ డబ్స్మాత్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది నటి అషు రెడ్డి.. ముఖ్యంగా ఈమె పోలికలు సమంత లాగా ఉండడంతో మరింత ప్లస్ అయ్యింది..అందుకే ఈమెను ఎక్కువగా జూనియర్ సమంత అని పిలుస్తూ ఉంటారు.. కెరియర్ మొదట్లోనే డబ్స్మాత్ వీడియోల ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె ఆ తరువాత నితిన్ సినిమాలో అవకాశం వచ్చింది. అలా వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఏకంగా రెండుసార్లు అవకాశం దక్కించుకుంది అషు రెడ్డి.

కానీ విన్నర్ కాలేకపోయింది సీజన్- 3 లో పాల్గొన్న అషు రెడ్డి ఆ తర్వాత ఓటీపీ బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. బిగ్బాస్ తరువాత కొద్ది రోజులకే రాంగోపాల్ వర్మతో కలిసి బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి మరింత క్రేజ్ అందుకుంది. ఈ క్రేజ్ తో పాటు అటు సినిమాలలో పలుశోలలో కూడా అవకాశాలను అందుకున్నది. అంతేకాకుండా ఆమె పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేస్తూ బిజీగా ఉండడంతో పాటు సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలను బికినీ ఫోటోలను షేర్ చేస్తూ ఉండేది.

విదేశాలకు సైతం వెకేషన్ కు వెళ్తూ అక్కడి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది అషు రెడ్డి.. తాజాగా ఈమె ఒక జ్యువెలరీ యాడ్ కోసం ఇప్పుడు పైట జార్చి మరి పరువాల విందు చేస్తోంది.. విజయవాడలో బాలకృష్ణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న వేగా జ్యువెలర్స్ ధరించి ఈమె అందాల ఆరబోతతో కనిపిస్తోంది.. మెడలో నక్లిస్ ధరించి తన యద అందాలను హైలైట్ చేసేలా తన టాటూను చూపించేలా కనిపిస్తోంది అషు రెడ్డి. తన నడుం మడతలతో కుర్రాలను హీటెక్కించేలా చేస్తోంది అషు రెడ్డి..

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)