పైటకొంగు జార్చేసిన బాలయ్య బాబు హీరోయిన్.. ఇంకాస్త జారిందా మతులు పోతాయ్‌!

ప్రముఖ నటి ప్రగ్య జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు జయనాగ్ దర్శకత్వం వహించిన ‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక క్రిష్ దర్శకత్వం వహించిన ‘కంచె’ సినిమా తో మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా తరువాత ఈ అమ్మడి నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ఆ తరువాత ‘గుంటూరోడు’ సినిమాలో నటించింది. మనోజ్, ప్రగ్య జంటగా నటించిన గుంటూరోడు సినిమా ప్లాప్ అయింది. ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘నక్షత్రం’ సినిమా లో నటించింది. ఇక ఈ సినిమా కూడా ప్లాప్ టాక్ ని తెచ్చుకుంది.

ఇక బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘ జయ జానకి నాయక’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. ఇక చాలా రోజుల గ్యాప్ తరువాత బాలకృష్ణ సరసన ‘అఖండ’ సినిమా లో నటించింది. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం వల్ల ప్రగ్య కి మాత్రం ఒరిగిందేమి లేదు. అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య ఖాతాలోకి వెళ్ళింది. దాంతో ప్రగ్య మళ్లీ అవకాశాల కోసం ఏదురుచుడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక చివరిగా ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా తో ప్రేక్షకులను పలకరించింది. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

ఇలా వరుస ప్లాప్స్ తో ఇండస్ట్రీ లో ప్రగ్య జైస్వాల్ ఉనికి చిన్న చిన్నగా తగ్గిపోతూ వస్తుంది. దాంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రగ్య ని పట్టించుకోవడం మానేశారు. అందం, టాలెంట్ ఉన్నపటికీ కాలం మాత్రం కలిసిరావడం లేదు ఈ బ్యూటీ కి. అయితే అవకాశాల కోసం ఈ అమ్మడు సోషల్ మీడియా లో గ్లామర్ పంట పండించడం మొదలు పెట్టింది. స్లీవ్ లెస్ రెడ్ డ్రెస్ వేసుకొని హాట్ గా ఫోటోలకు ఫోసులు ఇచ్చింది. సగం జారిన డ్రెస్ వేసుకొని తన అందాలను బయట పెడుతూ కుర్రాళ్లకు కాక పుట్టిస్తుంది ఈ చిన్నది. రెడ్ కలర్ డ్రెస్ లో ఇంకా హాట్ గా కనపడుతుంది ఈ బ్యూటీ. భుజాలపై నుండి జరుతున్న డ్రెస్ వేసుకొని ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఈ అమ్మడు షేర్ చేసిన హాట్ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.