పరువాల విందుతో సోషల్ మీడియానే షేక్ చేస్తున్న బాలయ్య హీరోయిన్..!!

టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. మొదట కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది.. బాలయ్య తో నటించిన అఖండ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అఖండ సినిమా తరువాత ప్రగ్యా జైస్వాల్ కెరియర్ ఆశాజనకంగా లేదని చెప్పవచ్చు.

కేవలం ఎప్పటికప్పుడు తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోయి అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ రోజు రోజుకి గ్లామర్ డోర్స్ పెంచేస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది. వరుస ఫోటో షూట్లతో రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్లకు భారీగానే రెస్పాన్స్ లభిస్తోంది .తాజాగా కింద కూర్చొని ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలతో కుర్రకారులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు..

ముఖ్యంగా ప్రగ్యా జైస్వాల్ ఎద అందాలు బయటపడేలా క్లివెజ్ షోతో మతులు పోగొడుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. తన చిరునవ్వుతో మరింత ఈ ఫోటోలకి అట్రాక్షన్ గా కనిపిస్తోంది. ఏవో బుక్కులు పట్టుకొని చదువుతూ ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ గ్లామర్ వలకబోయడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఎప్పటికప్పుడు గ్లామర్ డోర్స్ పెంచుతూ గ్యాప్ లేకుండా కుర్రకారులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ కనిపిస్తోంది. టాలెంట్ గ్లామర్ ఉన్నప్పటికీ ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదని అభిమానులు తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడైనా సరైన అవకాశం దర్శక నిర్మాతలు అందిస్తారేమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)