ఎద అందాలు ఆరబోస్తూ హీట్ పుట్టిస్తున్న మాళవిక..

ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు పరిచయం అవుతూనే ఉంటారు. వారిలో ఎక్కువ శాతం సినీ సెలబ్రిటీల వారసులే ఉంటారు. అలానే ఇండస్ట్రీలో పని చేసే టెక్నీషియన్ వారసులు కూడా అప్పుడప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. ఆ కోవకు చెందిన హీరోయిన్ మాళవిక మోహనన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయు మోహన్ కుమార్తెగా ఇండస్ట్రీలోగా అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది మాళవిక మోహనన్. ఈ బ్యూటీ ప్రస్తుతం దక్షిణాది సినిమాల్లో చాలా బిజీగా ఉంది. సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది మాళవిక.

మాళవిక తన పిచ్చెక్కించే అందంతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మడు నటించింది కొన్ని సినిమాల్లో అయినప్పటికీ హాట్ బ్యూటీగా, మంచి నటిగా ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా మాళవిక షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో మాళవిక తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. పైటకొంగు తీసేసి మరీ తన ఎద అందాలను నడుము, బొడ్డు అందాలను చూపిస్తుంది. మాళవిక గ్లామరస్ అందాలు చూసి కుర్రాళ్ల గుండెల్లో వేడి సెగలు పుట్టుకొస్తున్నాయి.

ప్రస్తుతం మాళవిక తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. పట్టం పోలె అనే సినిమాలో దుల్కర్ సల్మాన్‌కి జంటగా నటించి మలయాళ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తరువాత కొన్ని సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన పేట సినిమాలో మాళవిక నటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ కూడా నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ మాళవికకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. తన గ్లామర్ తో వరుస సినిమాలలో దూసుకెళ్తూనే ఉంది.