బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్న కిరా అద్వానీ తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితమే. ఈ అమ్మడు తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది.
అలాగే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో `గేమ్ ఛేంజర్` అనే మూవీ చేస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాడు.
అలాగే బాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్ట్ లను టేకప్ చేసిన కియారా.. ఇటీవల ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. ప్రియుడు, బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసింది.
అయితే పెళ్లైన ఈ బ్యూటీ కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తోంది. అలాగే స్క్రీన్ షో విషయంలోనూ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
తాజాగా పింక్ కలర్ శారీలో కిల్లింగ్ లుక్స్ తో కుర్రకారుకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. పైట కొంగు పక్కకు జరిపి మరీ హాట్ స్పాట్ ను చూపిస్తూ చంపేసింది.
కియారా లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. శారీలో ఇంత హాట్ గా ఉందేంట్రా బాబు అంటూ నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు.