నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా తో మలయాళం ముద్దుగుమ్మ శరణ్య మోహన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే..తెలుగు రాష్ట్రాలలో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేకపోయినా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతోంది. వీరంతా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొని టాలీవుడ్ లో వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నానితో నటించిన చిత్రం ద్వారా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అందం కట్టుబొట్టు అన్ని కూడా సాంప్రదాయమైన పద్ధతిలో ఉండడంతో అందరిని ఆకర్షించింది శరణ్య.
ఆ తర్వాత వరుస ఆఫర్లు వెలుపడ్డాయి కథలు ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. దీంతో కొంతకాలానికి ఈ ముద్దమ ఫెడ్ అవుట్ అయ్యింది. ఈ క్రమంలోనే తన చిన్ననాటి స్నేహితుడు అరవింద్ కృష్ణను ప్రేమించి మరి వివాహం చేసుకుంది.. అరవింద్ వృత్తి వృత్తి డాక్టర్. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయితే పెళ్లయిన తర్వాత కూడా నటి శరణ్యమోహన్ కుటుంబ బాధ్యతలను చెక్కబెట్టే పనిలో పడడంతో సినీ ఇండస్ట్రీ.
ప్రస్తుతం తన పిల్లల ఆలనా పాలన చేసుకుంటూ ఇంటి పట్టాన్ని గడిపేస్తోంది శరణ్యమోహన్ కానీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. దీంతో అభిమానులు సైతం ఈమెను చూసి అప్పటికి ఇప్పటికీ అదే అందం సినిమాలలో రీఎంట్రీ ఎప్పుడు ఇస్తావు శరణ్య అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ భీమిలి కబడ్డీ జట్టు ,విలేజ్లో వినాయకుడు, కళ్యాణ్ రామ్ కత్తి, వెన్నెల తదితర చిత్రాలలో నటించింది.
View this post on Instagram