బాత్ టబ్ వీడియోని షేర్ చేసి హీరోయిన్.. మండిపడుతున్న నేటిజన్స్..!!

గతంలో ఎంతో మంది చైల్డ్ యాక్టర్స్ ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ గా బాగా పాపులారిటీ అవుతున్నారు. అలా మొదట దేవుళ్ళు అంజి వంటి చిత్రాలలో నటించి బాలనాటిగా పేరు సంపాదించింది నిత్యాశెట్టి.. ఇప్పుడు ఒక్కసారిగా చాలానే మారిపోయింది ఈ అమ్మడు. నిత్య చిన్న పిల్లలాగా చాలా క్యూట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ తాను సినిమాలలో నటింప చేయాలని భావించి ఇప్పుడు అందరికీ ఒక్కసారి అయ్యే విధంగా హాట్ గా మారిపోయి కనిపిస్తోంది.

ఇప్పటికే హీరోయిన్గా నువ్వు తోపురా, ఓ పిట్ట కథ వంటి చిత్రాలలో నా హీరోయిన్గా నటించింది. ఈ రెండు చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఈమెకు క్రేజీ రాలేదు. దీంతో నటిగా మెల్లమెల్లగా కెరియర్ వైపు అడుగులు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా చేసిన పనితో అందరూ షాక్ అవుతున్నారు. తన ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని పెంచుకోవాలని ఇలా చేసింది అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.

అదేమిటంటే ఒక్కసారిగా ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ లో బాత్ వీడియోని సైతం షేర్ చేసింది.బాత్రూం వీడియోలను షేర్ చేయడం చాలా కామన్ గా మారిపోతుంది. బాత్రూం వీడియోల వల్ల మంచి పాపులారిటీ రావడంతో పాటు అవకాశాలు కూడా వస్తాయని ఉద్దేశంతో ఈ అమ్మడు ఇలాంటి టవల్ అడ్డుపెట్టుకొని మరి వీడియోని షేర్ చేసింది.. అంతేకాకుండా బాత్ టబ్ లో హోయలు పలుకుతూ చేసిన వీడియో అందరిని ఆకర్షిస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోలు కూడా షేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఏ మేరకు ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వస్తాయి చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Nitya Shetty (@nityashettyoffl)