తేనెలూరే అందాలన్నీ బయటపెట్టిన శ్రీదేవి కూతురు.. పిక్స్ వైరల్!

శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. ధడక్ అనే సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అయింది ఈ అమ్మడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ కొన్ని హిందీ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది.

ప్రస్తుతం జాన్వీ ఎన్టీఆర్‌తో కలిసి ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ కపూర్. అంతేకాకుండా జాన్వీకి తెలుగులో ఇంకో పెద్ద అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాపై జాన్వీ కూడా ఆతృతగా ఉన్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రలో నటిస్తున్నారట. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌తో తెరక్కెకుతున్న ఈ సినిమాలో జాన్వీతో పాటుగా మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నట్లు సమాచారం.

జాన్వీ సినిమాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఇటీవలే జాన్వీ కపూర్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తన గ్లామరస్ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేసి కుర్రాళ్లకు మత్తెకిస్తూ ఉంటుంది జాన్వీ. తన అందంతో అందరి చూపు ఆమె వైపు కి తిప్పుకునేలా చేస్తుంది. పింక్ ప్యాంటు ధరించి సిల్వర్ కలర్ టాప్ లో జాన్వీ అందం మరింత పెరిగింది. ఆ డ్రెస్ లో తన వీపు అందాలను, నడుము అందాలను, ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ల గుండెలో వేడి పుట్టిస్తుంది ఈ అమ్మడు.

ఇకపోతే జాన్వీ కపూర్ 2018లో “ధడక్” సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటి శ్రీదేవి, సినీ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె. జాన్వీ కపూర్ 2018 నుంచి అనేక సినిమాలలో కనిపించింది. ఆమె నటనా నైపుణ్యం, చక్కని వ్యక్తిత్వం కారణంగా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంది. ఆమె తన ఫ్యాషన్ సెన్స్, స్టైల్ స్టేట్‌మెంట్‌లకు కూడా పాపులర్ అయింది.