టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం చిన్నదాన నీకోసం.. ఇందులో హీరోయిన్ గా మిస్త్రీ చక్రవర్తి నటించినది.. ఈమె బెంగాలీ అమ్మాయి అయినప్పటికీ తన అందంతో నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సుమారుగా తొమ్మిదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అలాగే హీరోయిన్ మిస్త్రి చక్రవర్తి నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈమెకు తెలుగులో పాటు హిందీ కన్నడ మలయాళం అంటి భాషలలో కూడా పలు అవకాశాలు వెలుపడ్డాయని తెలుస్తోంది.
తెలుగులో సుమంత్ అశ్విన్ సరసన కొలంబస్, శ్రీనివాస్ అవసరాల సరసన అవసరాల బాబుగా.. అలాగే ఆది సాయికుమార్ సరసన బుర్రకథ వంటి చిత్రాలలో నటించి మెప్పించింది.బాలీవుడ్లో మణికర్ణిక అనే సినిమాలో కూడా నటించింది. ఇలా జెడ్ స్పీడులో సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ 2019 తర్వాత మాత్రం వెండితెర పైన అసలు కనిపించలేదు. ఇదే సమయంలో వీకో టర్మిరి వంటి యాడ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారుగా నాలుగేళ్ల తర్వాత మళ్లీ తెరపైకి కనిపించబోతోంది మిస్త్రి చక్రవర్తి. ఓ సాదియా అనే పేరుతో తిలక్ ఎక్కువ పోతున్న ఒక తెలుగు చిత్రంలో ఏమి హీరోయిన్గా నటిస్తున్నది.
అరణ్య గౌరవ అనే ఒక హీరో తెలుగు పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులైతే జరుపుకుంటున్నట్లు సమాచారం. అడపాదప సినిమాలలో నటిస్తున్న మిస్త్రీ సోషల్ మీడియాలో మాత్రం తరచూ యాక్టివ్ గానే ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటికీ అప్పటికి ఆమె అందంలో ఏమాత్రం మార్పు కనిపించలేదని ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతోంది.
View this post on Instagram