బాలీవుడ్లో బోల్డ్ బ్యూటీగా పేరుపొందింది నటి ఊర్వశి రౌతేలా. ముఖ్యంగా టీమ్ ఇండియా క్రికెట్ ప్లేయర్ లలో ఇప్పటికే ఒకరికొకరు ఈమె అందాలను చూసి ఫీదా అవుతున్నారు. అయితే ఇటీవల ఈ అమ్మడు రిషబ్ పంత్ లవ్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రకటనతో పంత్ చాలా గందరగోళానికి గురి కావడం జరిగింది. అయితే అభిమానులు మాత్రం ఈ జంట చాలా బాగుందంటూ కితాబు కూడా ఇవ్వడం జరుగుతూ వస్తోంది. ఆ తర్వాత మరొక యువ క్రికెటర్ ఆటగాడు నసీమ్ షా కూడా ఈమె అందానికి ఫిదా అయ్యారు.
ఇప్పుడు ఈ అమ్మడు జాబితాలో కొంతమంది ప్లేయర్లు కూడా చేరుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఈమె పేరును లింక్అప్ చేయడంతో తరచూ ఈమె పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా ఊర్వశి అందాలకు పడిపోయిన మరొక క్రికెటర్ జాబితాలో చేరిపోయారు టీం ఇండియా ఆల్ రౌండర్ ప్లేయర్ రవీంద్ర జడేజా.. ఒక న్యూస్ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశి పైన తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో రవీంద్ర జడేజా పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
బాలీవుడ్లో ఎక్కువగా సెక్సీయస్ ఎవరని అడగగా జడేజా వెంటనే ఊర్వశి రౌతేలా అంటూ పేరును ప్రస్తావించారు ఈ ప్రకటన తో ఈమె పేరు క్రికెట్ ఆటలలో మారుమోగుతోందని చెప్పవచ్చు. ఇప్పటికీ పంత్,ఊర్వశి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. పంత్ ప్రమాదం తర్వాత ఆస్పత్రిలో చేరినప్పటికీ జనవరి 5 న ప 2023న ముంబైలో కోకిల బెన్ హాస్పిటల్ కి ఊర్వశి చేరుకున్నటువంటి ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఈ విషయంపై ఈమె ఎప్పుడు ప్రస్తావించలేదు. ప్రస్తుతమైతే ఈమె మోజులు పలువురు క్రికెట్లు కూడా పడిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి.