చాలామంది హీరోయిన్లు అందంగా కనపడాలంటే కచ్చితంగా మేకప్ వేసుకుంటూ ఉంటారు. కొందరు మేకప్ వేసుకున్న అంత అందంగా ఏమీ కనిపించరు. దీంతో వీరు వెంటనే ఫేస్ సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. అలా సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా అందంగా కనిపిస్తారా అంటే చెప్పలేమని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి అందాన్ని కోల్పోవచ్చు. ఫేస్ సర్జరీ అంత మంచిది కాదు అని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు.
కానీ హీరోయిన్స్ మాత్రం అందంగా కనిపించడానికి ఆ సమయంలో ఏం చేయాలో తెలియక అదే మార్గన్ని ఎంచుకుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఫేస్ సర్జరీ చేయించుకున్నారు. హీరోయిన్స్ ఏ కాదు హీరోలు కూడా ఫేస్ సర్జరీ చేపించుకున్న వారు చాలామందే ఉన్నారు. ఇక హీరోయిన్స్ లో నయనతార ,కాజల్ అగర్వాల్, సమంత పలువురు హీరోయిన్స్ తమ ముఖాన్ని సర్జరీ చేయించుకున్నారు. అలా సర్జరీ చేయించుకున్న తర్వాత వాళ్ళ ఫేస్ సర్జరీ చేయించుకున్నట్టే కనిపిస్తుంది. దీంతో వారిని నేటిజెన్లు బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.
హీరోయిన్ రీతు వర్మ.. తొలిసారిగా బాదుషా సినిమాతో వెండితెరపై అడుగు పెట్టింది. ఆ తరువాత ప్రేమ ఇష్క్ కాదల్, ఎవరే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు ఇలా కొన్ని తెలుగు సినిమాలలో నటించింది. ఇక రీతు వర్మకి పెళ్లిచూపులు సినిమాతో మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తరువాత వరుసగా పలు సినిమాల్లో నటించింది. కానీ అంత పేరు గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.బహుశా తెలుగు అమ్మాయి కాబట్టి దర్శకనిర్మాతలు ఈ ముద్దుగుమ్మను పట్టించుకోవడం మానేశారు.ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య టాలీవుడ్ తెలుగు హీరోయిన్ రీతు వర్మ కూడా ఫేస్ సర్జరీ చేయించుకుందనే అనుమానాలు రేకెత్యాల కొన్ని ఫోటోలను షేర్ చేసింది. రీతు తాజాగా తాను ఇన్స్టాల్ లో ఒక ఫోటో పంచుకుంది. ఆ ఫోటోలో తన పెదాలు కాస్త డిఫరెంట్ గా కనిపించాయి. దీంతో ఓ నేటిజన్ రీతు నీ పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే రీతు పెదాలు చూడటానికి కూడ అలాగే కనిపిస్తున్నాయి.
Elegant @riturv ❣️#RituVarma #TamilCinema #Indiaglitz
For more images https://t.co/hmoZcC1W5j pic.twitter.com/dTnQnT753x
— IndiaGlitz – Tamil (@igtamil) January 4, 2023