టాలీవుడ్ లోకి మొదట కంచె సినిమా ద్వారా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఇక అదే జోష్ తో తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. అలా పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. కానీ బాలయ్యతో నటించిన అఖండ సినిమాతో మళ్లీ ట్రాక్ లొకి వచ్చింది ప్రగ్యా . వెండితెరపై తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా తన అందాచందాలను ప్రదర్శిస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
అఖండ సినిమా తర్వాత ప్రగ్యా జైస్వాల్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా తాజాగా స్టన్నింగ్ ఫోటోలను షేర్ చేసింది. ప్రగ్య పంచుకున్న కొన్ని ఫోటోలు అభిమానులతో పాటు నేటిజన్లను కూడా ఫిదా అయ్యేలా చేస్తోంది. మినీ డ్రెస్సులో మైండ్ బ్లోయింగ్ అందాలతో రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. టాప్ టు బాటమ్ గ్లామర్ షో తో ఇలా రెచ్చిపోవడంతో న్యూఇయర్ ట్రీట్ ఇదే అంటూ కూడా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా స్లీవ్ లెస్ అందాలను చూపిస్తూ ప్రతి ఒక్కరిని పిచ్చెక్కించేలా చేస్తోంది.
అలాగే తన బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్రకారులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తన మత్తు కళ్ళతో ఓరగా చూస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన కొన్ని ఫోటోలను నెట్టిజెర్లు అభిమానులు సైతం లైక్స్ కామెంట్లతో చాలా వైరల్ గా చేస్తున్నారు.
ప్రగ్యా జైస్వాల్ కెరియర్ విషయానికి వస్తే చివరిగా సన్నాఫ్ ఇండియా సినిమాలో నటించక ఈ చిత్రం భారీ ఫ్లాప్ ను చవిచూసింది. దీంతో తన తదుపరి చిత్రాలను ఇంకా ప్రకటించలేదు. మరి ఏడాదైనా అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.