బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి ఎన్నో సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని అభిమానులలో చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండే నటీనటుల క్యారెక్టర్లు కూడా ఈ సీరియల్ కి చాలా హైలెట్ గా మారాయి. ప్రస్తుతం ఈ సీరియల్ హవా కాస్త తగ్గినప్పటికీ ఈ సీరియల్ లో నటించే వారి క్యారెక్టర్లు మాత్రం ఎప్పుడు వైరల్ గానే మారుతూ ఉంటాయి. బుల్లితెరపై టాప్ రేటింగ్ లో కూడా దూసుకుపోతోంది కార్తీకదీపం సీరియల్.
ఇందులో ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్క, మౌనిత, సౌందర్య వంటి వారికి ఎంతటి క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ సీరియల్లో కార్తీక్ తల్లిగా నటించిన అర్చన గురించి గత కొద్దిరోజులుగా ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే గడిచిన కొద్దిరోజులుగా కార్తీకదీపం సీరియల్ నటి అర్చన తన భర్త నుండి దూరంగా ఉంటూ ఒక ముసలోడుతో ఎఫైర్ పెట్టుకుంది అనే వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ వార్తలపై నటి అర్చన ఇంతవరకు ఏ విధంగా స్పందించలేదు.
తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న నటులలో అమర్దీప్, తేజస్విని ఇద్దరు ప్రేమించుకొని గడిచిన రెండు రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. ఇక ఈ జంట పెళ్లిలో కార్తీక దీపం నటి అర్చన తన కొడుకులాగే ఒక ముసలాయనతో కలిసి ఈ వివాహానికి హాజరయ్యింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కార్తీకదీపం నటి అర్చన డబ్బుల కోసమే అతనితో ఎఫైర్ పెట్టుకుంది అనే వార్తలు నిజమేనా.? అనేంతలా వైరల్ గా చేస్తున్నారు నేటిజన్స్. తన భర్తను వదిలేసి ఇలా ఎంజాయ్ చేస్తోంది అంటూ పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మరి ఆమెతో వచ్చిన ఆ ముసలాయన ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.