సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకున్న నేపథ్యంలో కొంతమంది ఇద్దరికీ సపోర్టుగా నిలవగా.. మరికొంతమంది నాగచైతన్యకు సపోర్టుగా నిలుస్తున్నారు మొత్తానికి ఎక్కువ మంది.. సమంతానే దెబ్బిపొడుస్తున్న విషయం తెలిసిందే. కానీ సమంత తప్పు ఏమీ లేదని వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక సమంత విడాకులు తీసుకుందని కొంతమంది ఆమెకు సపోర్ట్ గా నిలిచారు.. కానీ వీరిద్దరి విడాకులపై స్పందిస్తూ.. సిద్ధార్థ ఒక ట్వీట్ చేశాడు.. ప్రస్తుతం అది కాస్త వైరల్ గా మారింది.
సిద్ధార్థ సమంత ను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ..మోసం చేసే వాళ్ళు ఎప్పుడు బాగుపడరని.. ఈ విషయాన్ని తాను చిన్నప్పుడే మొదట స్కూల్లో నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఇక మీరు మొదట స్కూల్లో ఏం నేర్చుకున్నారు..? అంటూ సిద్ధార్థ్ ప్రశ్నించారు. అదే ట్వీట్ ను షేర్ చేసిన పూనమ్ కౌర్..నిజమే సిద్ధార్థ్ అంటూ క్యాప్సన్ ఇచ్చింది. అలా పూనమ్ కౌర్ సిద్ధార్థ్ ను సపోర్ట్ చేసింది. అయితే ఈ ట్వీట్ సిద్ధార్థ-సమంత ను ఉద్దేశించి చేశారని నెటిజన్లు అనుకుంటున్నారు. సిద్ధార్థ్ చేసిన ట్వీట్ కింద సమంత ను ఉద్దేశించే సిద్దు ట్వీట్ చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ సిద్ధార్థ చేసిన కామెంట్లకు రియాక్ట్ అయిన మరో నటి.. ఎవరు మోసం చేస్తున్నారో..వాళ్ళు మోసం గురించి మాట్లాడే అర్హత లేదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. కానీ సమంత అప్పుడు కూడా సిద్ధార్థ చేతిలో మోసపోయిన విషయం తెలిసిందే.
https://twitter.com/poonamkaurlal/status/1444309052238950403?s=20