నా లైఫ్ లో నుంచి అలాంటి వ్యక్తిని కోల్పోయా అంటున్నవిష్ణు ప్రియ..ట్వీట్ వైరల్..!!

టాలీవుడ్ యాంకర్లలో ఒకరైన విష్ణు ప్రియ ప్రేక్షకులలో మంచి యాంకర్ గా గుర్తింపు పొందింది. ఇక ఇవి గత కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతోంది. అయితే వెబ్ సిరీస్ లో నటించడానికి మాత్రం విష్ణుప్రియ ఆసక్తిగా లేదు. తాజాగా ప్రముఖ కమెడియన్ అవినాష్ వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే అవినాష్ పెళ్లి తర్వాత విష్ణు ప్రియ ఒక పోస్ట్ చేయడం వల్ల అది వైరల్ గా మారుతుంది. బుల్లితెరపై యాంకర్గా తన కెరియర్ పోవే పోరా షో తో స్టార్ట్ చేసింది. ఇక పలు కార్యక్రమాలలో, పలు డాన్స్ లతో ఏ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే అవినాష్ పెళ్లి వేడుకలకు హాజరైన విష్ణుప్రియా ఆ వేడుకల్లో పాల్గొని సందడి చేసింది.అనుమానాలు రేకెత్తిసున్న విష్ణుప్రియ పోస్ట్.. ఆ వ్యక్తిని కోల్పోయామంటూ

అయితే విష్ణు ప్రియ ఒక పోస్ట్ చేయడం వల్ల అది వైరల్ గా మారుతుంది. మిమ్ పేజీలో ఏడాదిలో మన లైఫ్ లాంగ్ మన తోనే ఉండాలని అనుకునే వ్యక్తులను కోల్పోయాం” అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది. అయితే విష్ణు ప్రియ ఎవరిని కోల్పోయింది అనే విషయం మాత్రం తెలియజేయలేదు. అయితే అవినాష్ వివాహం తర్వాత షేర్ చేయడం వల్ల ఇది ఫైనల్ గా మారుతుంది