విజయశాంతి భర్తకు.. ఆ బడా ఫ్యామిలీతో గల సంబంధం ఏమిటి..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగినటువంటి అలనాటి హీరోయిన్ లలో విజయశాంతి కూడా ఒకరు.ఈమెను లేడీ అమితాబ్ అని కూడా పిలుస్తారు.ఇక ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటు, రీ ఎంట్రీ ఇచ్చింది విజయశాంతి.స్టార్ హీరోల సరసన ప్రస్తుతం ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది.

ఒసేయ్ రాములమ్మ సినిమా కథ తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నది విజయశాంతి.లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు విజయశాంతి.ఈమే కెరీర్ లో మొదటి గ్లామర్ పాత్రలు చేస్తూ వచ్చిన.. గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం నేటి భారతం. ఈ చిత్రాన్ని నిర్మించింది గోపీచంద్ తండ్రి.

ఈ సినిమాతో ఈమె సినీ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది.అలా ఈమే హీరోయిన్ గా చేసే రోజుల్లోనే శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.ఈయన నందమూరి కుటుంబానికి దగ్గర బంధువు.ఎన్టీఆర్ పెద్ద అల్లుడు గణేష్ రావు కు స్వయానా మేనల్లుడు అవుతాడు.అంతేకాకుండా హీరో బాలకృష్ణకు కూడా మంచి మిత్రుడు.ఆ చేతనే బాలకృష్ణతో కలిసి నిప్పురవ్వ అనే సినిమాను నిర్మించాడు.

Vijayashanti : విజయశాంతి భర్త కి బాలయ్య కి మధ్య ఉన్న చుట్టరికం ఏంటి | The  News Qube

ఆ సినిమాలో ఎంతో మంది హీరోయిన్లను పరిశీలించగా..చివరికి విజయశాంతిని హీరోయిన్ గా ఎంపిక చేశారు.అలా అప్పటి నుంచి విజయశాంతి శ్రీనివాస్ మధ్య ప్రేమ పెళ్లి గా మారింది.