స్నేహితులు బండ్ల గణేష్ కు మాత్రమేనా..? పూరికి లేరా..?

దర్శకుడుపూరి జగన్నాథ్, నిర్మాత బండ్ల గణేష్ కు మంచి స్నేహం ఉన్న విషయం మనకు తెలిసిందే. అప్పట్లో పూరి జగన్నాథ్ కు బండ్ల గణేష్ ఒక కాస్ట్లీగిఫ్ట్ ఇచ్చాడు. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఒక విషయం తెలిసింది.డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ నిఈడి విచారణకు పిలిస్తే ఆ విచారణకు పూరి హాజరైతే సుదీర్ఘ విచారణకు రావాలనుకున్నాడు బండ్ల గణేష్. దాంతో ఆయనను కూడా ఈడి రమ్మన్నారు అన్నట్లుగా ప్రచారం జరిగింది.

పూరి జగన్నాథ్ నాకు అత్యంత ఇష్టమైన స్నేహితుడు సుదీర్ఘ విచారణ జరుగుతోంది.కదా ఏం విచారణ జరుగుతుందో తెలుసుకుందామని వచ్చాను.అంతే తప్ప నాకు ఈ డ్రగ్స్ కేసులో ఎలాంటి సంబంధం లేదు అంటూ బండ్లగణేష్ తెలియజేశాడు.ఆ మాటకొస్తే పూరి జగన్నాథ్ కి సినీ పరిశ్రమలో ఎంతో మందితో సన్నిహితసంబంధాలు ఉంటాయి.అలాగని అందరూ ఈడీ విచారణ దగ్గరికి రారు కదా విచారణలో ఏం జరుగుతున్నాయని తెలుసుకోవటానికి వస్తారా ఎవరైనా ఇదేమైనా పెళ్లా పేరంటమా తేడా వస్తే ఇంకేమైనా ఉందా.

బండ్ల గణేష్ అంటేనే ఒకింత అతిగా మాట్లాడుతాడు. తాను అభిమానించే వారికి ఇంకాస్త ప్రేమను కురిపిస్తాడు. పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ఏ విధంగా పొగుడుతాడు అంటే పవన్ కళ్యాణ్ ఒక దేవుడిలా బండ్ల గణేష్ భక్తుడిలా అనుకుంటాడు.ఈ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో వెలిబుచ్చాడు.

11 గంటల పాటు పూరి జగన్నాథ్ ను విచారించడం జరిగింది.అలా ఏమీ లేదు మూడు నాలుగు గంటలు మాత్రమే విచారణ జరిగింది. మిగతా సమయమంతా ఆయన వెయిట్ చేశాడని చెప్పాడు బండ్ల గణేష్