తలైవికి షాకిచ్చిన కోర్టు.. ఏ విషయంలో అంటే?

కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ఈమె వైరల్ గా మారుతూనే ఉంటుంది.ఇక ఇప్పుడు తనమీద గత సంవత్సరం జావేద్ అక్తర్ కంగనా రనౌత్ పై పరువునష్టం కేసు కింద అ పిటిషన్ వేసిన యెడల.. ఆ కేసుకు సంబంధించి ఈ రోజు కోర్టు తీర్పు ఇచ్చింది.

ఇక అసలు విషయానికి వస్తే.. రచయిత జావేద్ అక్తర్ కంగనా రనౌత్ ఆ కేసును కొట్టివేయు అంటూ కోరుతూ హైకోర్టులో దాఖలు చేసింది. కానీ ఆ కేసును కోర్టు కొట్టివేసింది.ఇక రచయిత జావేద్ అక్తర్ ఫిర్యాదుమేరకు కంగనారనౌత్ ఇంటర్వ్యూ లోని చాలా అంశాలను పరిశీలించిన తర్వాత మెజిస్ట్రేట్ పోలీసులు విచారణకు ఆదేశించారని,ఇందులో ఆమె పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని తరఫు న్యాయవాది భరద్వాజ్ హైకోర్టుకు తెలిపారు.

జావేద్ అక్తర్ గత సంవత్సర కంగనా రత్ పై పరువు నష్టం దావా వేశారు.కంగనా జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామికి ఇచ్చిన ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో తన పై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు అంధేరి మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ ముందు జాగ్రత్త ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఇచ్చారు.

ఆయన ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కంగన రనౌత్ ఆ ఫిర్యాదుపై విచారణ జరపాలని కోరింది. క ఈ సంవత్సరం ఆమె పై క్రిమినల్ కేసు నమోదై ఫిబ్రవరి నెలలో ఆమెకు సామాన్లు జారీ చేసింది.