తన గతాన్ని గుర్తు చేసిన హీరోయిన్ కృతిసనన్..?

టాలీవుడ్ లోకి వన్ సినిమా ద్వారా అడుగుపెట్టిన హీరోయిన్ కృతి సనన్. ఆ తర్వాత నాగచైతన్య తో కలిసి దోచేయ్ సినిమాలో నటించిన ఆవి ఏవి పెద్ద సక్సెస్ ను ఇవ్వలేక పోయాయి. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి.టాలీవుడ్ లో తన మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో మరి సినిమాల్లో అవకాశాలు రావేమో అనుకున్నారు. అలా బాలీవుడ్ వైపు అడుగు పెట్టింది.

కానీ ప్రస్తుతం అమ్మడు వరుస సినిమాలు చేస్తోంది. ఈ మధ్యకాలంలో భారీ రెమ్యునరేషన్ అందుకనే ముద్దుగుమ్మలో ఈ బుట్ట బొమ్మ ఒక్కరని అని చెప్పవచ్చు.ఈమే తన గతం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.గతంలో ఈమె మోడలింగ్ చేసిందట ఆ మోడలింగ్ చేసే సమయంలో తన మొదటి ర్యాంకు మీద ఒక పొరపాటు జరగడం చేత తనని కొరియోగ్రాఫర్ అతి ఘోరంగా పెట్టాడట,అందరి ముందు తిట్టడంతో అవమానంగా ఫీలై ఏడ్చుకుంటూ ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళింది.

అలా ఇంటికి వెళ్లిన కృతిసనన్ తల్లి తనని ఓదార్చింది.తన తల్లి కృతి సనన్ తో ఇలా అన్నదట. సినీ ఇండస్ట్రీలో రాణి ఇస్తావో లేదో కానీ నువ్వు ముందు ఇలా కుంగిపోకుండా బలంగా ఉండాలని చెప్పే దట. ఇక అప్పట్నుంచి తన తల్లి చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది కృతి సనన్. అలా చేయడం వల్ల ఇప్పుడు చానా పెద్ద హీరోయిన్గా ఎదిగాను చెప్పుకొచ్చింది ఈమె.