RRR సినిమాలో కీరవాణి అందుకున్న రెమ్యూనరేషన్.. షాక్ లో టాలీవుడ్..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విడుదల అవుతున్న సినిమా RRR. ఈ సినిమా మీద ఎంతో హైప్ పెంచుతూ వచ్చాడు రాజమౌళి. ఇక రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత, అంతటి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎన్ని కోట్ల రూపాయలు అందుకున్నాడో తెలుసుకుందాం.

రాజమౌళి సినిమాల కి ఎక్కువగా కీరవాణి సంగీతం అందిస్తూ ఉంటాడు. ఇది తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను అనేక భాషలలో విడుదలవుతోంది. ఈ సినిమాకోసం కీరవాణి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది అంటే.. టాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తి గా నిలిచారు అంటున్నారు సినీ విశ్లేషకులు.

సినిమాలకు..కీరవాణి ఎప్పట్నుంచో సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈయన తో వచ్చిన ఎంతో మంది కనుమరుగయ్యారు. ఇక అంతే కాకుండా ఈయన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కొంచెం స్లో గా ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ ఈయన మాత్రం సంగీతంలో తగ్గ లేదని చెబుతున్నారు. ఇక RRR సినిమా 17 భాషలలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి రూ. 18 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తున్నది…

ఇప్పటివరకు మన టాలీవుడ్ లో ఇటువంటి రెమ్యునరేషన్ ఎవరూ అందుకోలేదని తెలుస్తోంది. ఇక అంతే కాకుండా ఇప్పటికే ఈ సినిమా ఆడియో రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అని సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.