మిస్స్ ఇండియా కి మత్తు మందు ఇచ్చి పోర్న్ వీడియో తీశారా..?

ఈ మధ్యకాలంలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పై పోర్న్ వీడియో కేసులో అరెస్టు చేయడం జరిగింది.అయితే ఇప్పుడు మిస్ ఇండియా యూనివర్సిటీ లో ఫోర్న్ వీడియో ను కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తీశారని చెబుతోంది.ఆమే ఎవరు. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

 

ఇండియా యూనివర్స్ అయిన పరి మోడల్ గా పనిచేస్తోంది.ఆమె ముంబై కి పని కొసం వెళ్లిందట.పని కోసం వెళ్లిన ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి పోర్న్ వీడియో చేశారని తెలియజేస్తోంది.ఆమెకు ఆ విషయం తెలిసిన తర్వాత ఆమె ముంబై పోలీసుల వద్దకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాను అని తెలియజేస్తోంది. అలా కంప్లైంట్ చేసిన తర్వాత తన భర్త నిరజ్ ను అరెస్టు చేశారని తెలియజేస్తోంది.

2019 మిస్ యూనివర్సిటీ టైటిల్ను ఈమె దక్కించుకుంది.ఆ తర్వాత నిరజ్ అనే అతనిని వివాహం చేసుకున్నది.ఇప్పుడు తన భర్త జైల్లో ఉన్నాడు కట్నం కోసం తన వేధిస్తుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.పరి కి ఆమె భర్త వివాహం చేసుకోక రెండు సంవత్సరాలు ముందు మాత్రమే తెలుసు అని చెప్పుకొచ్చింది.పెళ్లి కాకుండానే తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడిని అందుచేతనే ఆమెకు నీరజకు పెళ్లి చేశారు అన్నట్లుగా చెప్పుకొచ్చింది ఆమె.

ఇక నీరజ్ తల్లిదండ్రులతో సహా పరి ని డబ్బుల కోసం వేదించే వారని అందుకే ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలియజేస్తుంది.