వైసీపీ అధినేత వైఎస్.జగన్ సోదరి షర్మిలకు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలన్న కోరిక ఎట్టకేలకు వచ్చే ఎన్నికల్లో తీరనుంది. వాస్తవానికి 2014 ఎన్నికల బరిలోకి దిగాలని ఎంతో ఉవ్విళ్లూరిన ఆమె ఆశలను జగన్ వమ్ము చేశారు. సమీకరణలు, ఇతరత్రా అంశాల నేపథ్యంలో గత ఎన్నికల్లో షర్మిలను జగన్ పక్కన పెట్టక తప్పలేదు. గత ఎన్నికల్లో జగన్ కజిన్ అవినాష్రెడ్డికి కడప ఎంపీ సీటు ఇచ్చిన జగన్, తల్లి విజయలక్ష్మిని విశాఖ నుంచి బరిలోకి దింపారు. చివరి క్షణంలో […]
Tag: ysrcp
వైఎస్ సాక్షిగా.. చిత్తూరు వైపీపీలో రేగిన చిచ్చు!
నంద్యాల.. కాకినాడ ఫలితాలతో డీలాపడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గురుశిష్యుల పోరు పెద్ద తల నొప్పిగా మారింది. వీరి మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు తారస్థాయికి చేరింది. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ వైసీపీ నేతల మధ్య టికెట్ పోరు అధికమవుతోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా ఉండగా.. మరి కొన్ని చోట్ల ఇది భగ్గుమంటోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం గురుశిష్యులిద్దరూ ఇప్పటినుంచే పోటీపడు తున్నారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి సాక్షిగా బలనిరూపణకు […]
టెక్కలిలో వైసీపీ మూడు ముక్కలాట..అచ్చన్నాయుడికి జగన్ ఎర్త్!
నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో తగిలిన దెబ్బల నుంచి వైసీపీ అధినేత జగన్ కోలుకుంటున్నట్టు కనిపిస్తోంది. వాటి వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని పదునైన వ్యూహంతో 2019పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన తనపై విమర్శలతో ఎడా పెడా నోరు పారేసుకుంటున్న అధికార పక్షానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారని లోటస్పాండ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో ఉండి తనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న మంత్రి అచ్చన్నాయుడిపై జగన్ అంతర్గతంగా చర్చిస్తున్నారు. అటు అసెంబ్లీలోను, ఇటు […]
షాక్.. వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేకి చుక్కలు చూపిన జనాలు
మనం ఏం చేసినా అడిగేదెవరు? జనాలు వెర్రిబాగులోళ్లు! మనం ఏం చెబితే అదే! జనాలు వినితీరతారు అంతే!! అని అనుకునే రాజకీయ నేతలకు గట్టి సమాధానం లాంటి ఉదంతం ఇది! అంతేకాదు, ప్రజలు పిచ్చివాళ్లు కారని, రాజకీయ నేతలను వారు నిశితంగా గమనిస్తుంటారని, నేతలను సమయం వచ్చినప్పుడు కడిగిపారేస్తారని నిరూపించే సంఘటన కూడా ఇది!! విషయంలోకి వెళ్తే.. వైసీపీని దెబ్బకొట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆకర్ష్ మంత్రం పఠించారు. దీంతో 20 మంది వరకు జగన్ బ్యాచ్ […]
వాళ్లని దించాలి.. వీళ్లని ఎత్తాలి.. జగన్కు జేజేలు అప్పుడే!!
అవును! జగన్ మారితేనో లేదా ఆయన వ్యూహం మార్చుకుంటేనో తప్ప ఏపీలో ప్రధాన విపక్షంగా ఉన్న వైసీపీకి మనుగడ ఉండదని అంటున్నారు విశ్లేషకులు. 2019లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి వచ్చి తీరాలని గట్టి పట్టుమీదున్న వైసీపీ అధినేత జగన్.. దానికి అనుగుణంగా తన తీరును, పార్టీ నడవడికను మార్చి తీరాలని చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీలో అంతా తానై వ్యవహరిస్తున్న ప్రస్తుత విధానానికి తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా సూచిస్తున్నారు. నిజానికి జగన్ 2014లోనే అధికారంలోకి రావాల్సి […]
జగన్ తో పెద్దాయన డీల్ షురూ! ఇక కండువా మారుడే!
వైఎస్ ఆత్మ కేవీపీ ఇక, జగన్ చెంతకు చేరనున్నారా? త్వరలోనే కాంగ్రెస్కు రాం రాం పలకనున్నారా? ఏపీలో జగన్ను సీఎం చేయడమే ధ్యేయంగా ఆయన వైసీపీ ని ముందుండి నడిపిస్తారా? ఇప్పటికే దీనికి సంబంధించిన డీల్ కుదిరిపోయిందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది లోటస్ పాండ్ వర్గాల నుంచి. విషయంలోకి వెళ్తే.. 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి వచ్చి తీరాలని నిర్ణయించుకున్నాడు జగన్. ఈ క్రమంలో ఆయన బిహార్ నుంచి ఎన్నికల సలహాదారుగా ప్రశాంత్ కిశోర్ని […]
వైసీపీ నేతలకు జగన్ మాటంటే లెక్కేలేదా..
ఒక్క విజయం బంటును రాజును చేస్తుంది. అదే ఒక్క అపజయం.. రాజును బంటు కన్నా హీనమైన స్థితికి దిగజార్జేస్తుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత, లోటస్ పాండ్ వర్గాలు గౌరవంగా పిలుచుకునే `కాబోయే సీఎం` వైఎస్ జగన్ పరిస్థితి బంటుకన్నా హీనంగా తయారైందని తెలుస్తోంది. 2014లో ఎదురైన పరాభవం పక్కన పెడితే… ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్లలో వైసీపీ ఘోరంగా నేలకు కరుచుకోవడంతో జగన్ ఇమేజ్ జనాల్లో కన్నా పార్టీ నేతల్లో పూర్తిగా డ్యామేజ్ […]
సీమలో వైసీపీకి షాక్… మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే తమ్ముడు జంప్
ఏపీలో 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని విస్తృతంగా ప్రయత్నిస్తున్న విపక్షం వైసీపీ అధినేత జగన్కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో ఆయనకు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. ఇక, ఇప్పుడు కొద్దో గొప్పో బలంగా ఉన్న నేతలు, నియోజకవర్గాలు సైతం జగన్ చేయి జారిపోతున్నాయనే వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా సీమలో వైసీపీకి పెట్టని కోటలుగా ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా జగన్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే వార్తలు […]
ఆ వైసీపీ నేతలపై పీకే కంప్లైంట్
రానున్న ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా.. నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి! ఇవి తనను అధికారంలోకి తీసుకొస్తాయని ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. వీటిపై ఊరూవాడా ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. చేస్తున్నారు కూడా! కొన్ని చోట్ల సభలు, సమావేశాలు పెట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇవి ఎంత వరకూ ప్రజల్లోకి వెళ్లాయి. నేతలు వీటిని సక్రమంగా ప్రచారం చేస్తున్నారా? లేదా అనే అంశాలపై వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయట. […]
