ఎంపీల వల్ల రాష్ట్రానికి పెద్ద ప్రయోజనం ఉండటం లేదని మరొకసారి స్పష్టమవుతుంది. గతంలో మెజారిటీ ఎంపీలు టీడీపీకి ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి పెద్దగా ఒరిగింది ఏమి లేదు. కాకపోతే అప్పుడు బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఇక 2019 తర్వాత వైసీపీకి ప్రజలు ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చారు. అయినా సరే ఎంపీల వల్ల రాష్ట్రానికి వచ్చే లాభం ఏమి లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే…కొందరు ఎంపీలు అనే సంగతి..సొంత పార్లమెంట్ […]
Tag: ysrcp mps
టీడీపీతో టచ్లో ఉన్న ఆ నలుగురు వైసీపీ ఎంపీలు ఎవరు ?
వాస్తవ అవాస్తవాలు ఏంటో కాని ఇప్పుడు ఇదే న్యూస్ ఏపీ రాజకీయ వర్గాల్లో హైలెట్ అవుతోంది. టీడీపీ నేతలు ఈ న్యూస్ను బాగా వైరల్ చేస్తున్నారు. అధికార వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు ప్రతిపక్ష టీడీపీకి టచ్లోకి వెళ్లిపోయారట. వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తితోనే వీరు టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. తాజాగా టీడీపీకే చెందిన మాజీ మంత్రి కాల్వ శ్రీనువాసులు పెద్ద బాంబే పేల్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, […]
వైసీపీలో ఆ ఇద్దరు సిట్టింగ్లకు నో టిక్కెట్
గత ఎన్నికలకు ముందు వరకు ఎన్నికల్లో తానే గెలుస్తానని తిరుగులేని మెజార్టీతో సీఎం అవుతానని వైసీపీ అధినేత జగన్ ఎంతో ధీమాతో ఉండేవారు. ఎన్నికల ముందు వరకు ఎంతో ధీమాతో ఉన్న జగన్ ఎన్నికల్లో మాత్రం బొక్కబోర్లాపడ్డాడు. ప్రతిపక్ష నేతగా సరిపెట్టుకున్నాడు. ఎన్నికల తర్వాత కూడా జగన్ రోజు రోజుకు రాజకీయంగా వీక్ అవుతూ వస్తున్నాడు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 21 మంది అధికార టీడీపీలోకి జంప్ చేసేశారు. ఈ క్రమంలోనే […]