ఏపీ ప్రతిపక్షాల్లో వారి కొరతే ఎక్కువ…!

ఏపీ విపక్ష పార్టీలను ఓ అంశం తీవ్రంగా వేధిస్తోంది. ఆశ్చర్యకరంగా టీడీపీ, జనసేన, బీజేపీని ఒకే మ్యాటర్ వేధిస్తోంది. అందుకే… వాయిస్ మార్చడానికి ఆయా పార్టీలు దృష్టి పెట్టాయి. ఇంతకీ ముచ్చటగా మూడు పార్టీలను ఇబ్బంది పెడుతున్న అంశం ఏమిటనుకుంటున్నారా.. కేవలం మహిళా నేతలు మాత్రమే. మూడు పార్టీల్లో ఇప్పుడు మహిళా నేతల కోరత కొట్టోచ్చినట్లుగా కనిపిస్తోంది. మహిళా నేతలు కావలెను…. ఏపీలోని మూడు ప్రధాన పార్టీల్లో వినిపిస్తున్న మాట ఇదే. అవును.. ఇప్పుడు టీడీపీ, జనసేన, […]

అసెంబ్లీలో జగన్ బిగ్ ప్లాన్..టీడీపీ అవుట్?

చంద్రబాబు అరెస్ట్, ఎన్నికల సమయం దగ్గరపడటం, టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అవ్వడం, రాజకీయంగా పైచేయి సాధించి మళ్ళీ ప్రజల మద్ధతు గెలవాలని చూస్తున్న జగన్‌..ఇలాంటి కీలక సమయంలో అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు సన్నద్ధమయ్యారు. బాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్న నేపథ్యంలో..ప్రభుత్వం కక్ష సాధించడం లేదని, తప్పు చేసి జైలుకు వెళ్లారని నిరూపించే విధంగా జగన్..అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో ఈ సమావేశాలు టి‌డి‌పి హాజరు అవుతుందా? లేదా? అనేది పెద్ద చర్చగా మారింది. […]

బాబు కేసుల్లో ట్విస్ట్‌లు..అదే డౌట్?

టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల్లో ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు తెరపైకి వచ్చింది. అలాగే ఫైబర్ గ్రిడ్ కేసు, అటు అంగళ్ళులో అల్లర్లు కేసు ఇలా పలు కేసులుపై వరుసగా పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. వీటిపై బాబు బెయిల్ కూడా దరఖాస్తు చేసుకోగా, వాటిపై కోర్టులో విచారణ జరగనుంది. అయితే తాజాగా స్కిల్ కేసులో హైకోర్టులో క్వాష్ […]

ఏపీ పీపుల్ పల్స్: కన్ఫ్యూజ్ చేస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ ప్రజా నాడి ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారు? ఈ సారి అధికారంలోకి ఎవరు వస్తారు? అంటే చెప్పడం కాస్త కష్టంగానే ఉంది. వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు జగన్ మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తారని అంటున్నారు. టి‌డి‌పికి అనుకూలంగా ఉన్నవారు..తమదే అధికారమని అంటున్నారు. అటు జనసేన వాళ్ళు ఏమో తామే కింగ్ మేకర్స్..పవన్ సి‌ఎం అవుతారని చెబుతున్నారు. ఇలా ఏ పార్టీ వర్షన్..ఆ పార్టీకి ఉంది. మరి ప్రజల వర్షన్ ఎలా […]

గోదావరి జిల్లాల్లో వైసీపీకి ప్లస్ చేస్తున్నారా?

టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీ మొదట నష్టపోయేది గోదావరి జిల్లాల్లోనే. ఇది కొందరు విశ్లేషకులు అంచనా. కానీ పొత్తు కరెక్ట్ గా సెట్ అయితేనే వైసీపీకి నష్టం. లేదంటే వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి బాగా ప్లస్ అయింది. వైసీపీ 151 సీట్లు గెలిచింది..అందులో 50 సీట్లు కేవలం టి‌డి‌పి-జనసేన మధ్య ఓట్ల చీలిక వల్లే గెలిచింది. అయితే ఈ సారి అలాంటి పరిస్తితి ఉండకూడదని, వైసీపీని ఓడించాలని పవన్..టి‌డి‌పితో […]

పవన్‌తో ఆ వర్గం కలిసొస్తుందా? టీడీపీకి మైనస్.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కువకాలం రెండు వర్గాలే పాలించాయనే చెప్పాలి. మధ్యలో ఇతర వర్గాల వారు సి‌ఎంలుగా పనిచేశారు. కానీ ఎక్కువకాలం కమ్మ, రెడ్డి నేతలదే అధికారం. ఇక ఇంతవరకు కాపు వర్గానికి పాలించే ఛాన్స్ దక్కలేదు. ఇతర నాయకత్వాల కింద కాపు నేతలు పనిచేశారు తప్ప..సొంతంగా అధికారంలోకి రాలేదు. ఇక చిరంజీవితో అధికారం దక్కుతుందని రాష్ట్రంలోని కాపు వర్గం భావించింది. కానీ అది విఫలమైంది. తర్వాత పవన్ పార్టీ పెట్టారు..2014లో టి‌డి‌పికి మద్ధతు ఇచ్చారు. 2019లో ఒంటరిగా […]

టీడీపీలో గందరగోళం..భారీ సంక్షోభం దిశగా.!

వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ధీటుగా ఎదురుకుని ఎన్నికల్లో విజయం సాధించాలని అనుకున్న తెలుగుదేశం పార్టీకి ఊహించని దెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు దూకుడుగా ఉన్న పార్టీ చంద్రబాబు అరెస్ట్ తో అయోమయంలో పడింది. బాబుకు మద్ధతుగా టి‌డి‌పి నేతలు సైతం పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు ముందుకు రావడం లేదు. ఎవరికి వారు సైలెంట్ గా ఉన్నారు. అటు లోకేష్ ఏమో ఢిల్లీకి వెళ్ళి హడావిడి చేస్తున్నారు. కానీ అక్కడ లోకేష్ కు మద్ధతు […]

వైసీపీ గుర్తు ‘సైకిల్’..ఇదెక్కడి ట్విస్ట్.!

వైసీపీ గుర్తు సైకిల్..అదేంటి అది టి‌డి‌పి గుర్తు కదా..వైసీపీ గుర్తు ఫ్యాన్ కదా..అని అందరికీ తెలుసు. కానీ అందరికీ అంటే ఏపీలో ఓటర్లు మొత్తానికి కాదనే చెప్పాలి. ఎందుకంటే కొందరికి గుర్తులు తెలియడం లేదట. మన గుర్తు ఏది అని వైసీపీ నేతలు ప్రజలని అడుగుతుంటే సైకిల్ అని చెబుతున్నారట. అంటే ప్రజలకు వైసీపీ గుర్తుపై ఇంకా పూర్తి అవగాహన రాలేదని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. ఒక కార్యక్రమంలో మంత్రి..అక్కడ ఉన్న మహిళని మన […]

పొత్తుతో వైసీపీకి ప్లస్. బిగ్ రీజన్.!

టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయిన నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ ఉందా? పొత్తు వల్ల తమకు ఏమైనా డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నారా? అంటే అబ్బే అలాంటిదేమీ లేదని చెప్పవచ్చు. రెండు పార్టీలు కలిస్తే తమకే ఇంకా లాభమని చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి, తమకు లబ్ది చేకూరిన సంగతి వాస్తవమే అని, కానీ ఇప్పుడు కలిసి పోటీ చేసిన కూడా లాభం ఉందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. […]