రాజ‌కీయాల‌కు ఏపీ మంత్రి గుడ్ బై.. రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న‌..?

ఏపీలో వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు సంవ‌త్స‌రాల టైం మాత్ర‌మే ఉంది. ఎక్క‌డ చూసినా పొలిటిక‌ల్ హీట్ మామూలుగా లేదు. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయంగా ఈ సారి అధికార వైసీపీ నేత‌ల నుంచి కొన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలు వెల‌వ‌డుతాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినెట్లో సీనియ‌ర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ తన రాజకీయాలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నారనే అనిపిస్తుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌ర‌నే అంటున్నారు. ఆయ‌న వ‌య‌స్సు మ‌రీ అంత […]

ఈశ్వరా.. ఇదేమి నిర్ణయం అంటున్న వైసీపీ కార్యకర్తలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా నాయకులు ఏం చేయలేక.. అధినేతను అడగలేక మిన్నకుండిపోయారు. అసలేం జరిగిందంటే.. కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి ఛైర్మన్లను సీఎం ఇటీవల ఎంపిక చేశారు. అయితే వారు స్థానికేతరులు కావడంతో స్థానిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. శ్రీకాళహస్తి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా సత్యవీడుకు చెందిన బీరేంద్రవర్మ, కాణిపాకం ఆలయ చైర్మెన్ గా చిత్తూరుకు చెందిన ప్రమీళారెడ్డిలను అధినేత ఎంపిక చేశారు. […]